చెన్నూర్ రూరల్ : చెన్నూర్ మండలంలోని శివలింగపూర్ గ్రామానికి చెందిన అక్కెం మల్లయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం .. బతుకమ్మ పూల కోసం అక్కెం మల్లయ్య, పంచికప�
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �
Tiger | జిల్లాలోని కుభీర్ మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని చాత గ్రామ శివారులో పులి సంచరిస్తున్నది. రెండు రోజుల క్రితం గ్రామంలో ఓ లేగ దూడను పులి
మహాముత్తారం : అడవిలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని మహదేవ్పూర్ కలప డిపోకు మంగళవారం తరలించారు. వివరాల్లోకి వెలితే.. పెగడపల్లి ఫారేస్ట్ రేంజర్ సుష్మరావ్ తెలిపి�
కొత్తగూడెం: చండ్రుగొండ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్ వీరికి అందజేశారు. గత సంవత్సర కాలంలో చండ్ర
పెద్దపులి సంచారం | ములుగు మండలంలోని జగ్గన్నగూడెం ముసలి మడుగు ప్రాంతంలో కొన్ని రోజులుగా పులి సంచరిస్తున్నదని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
మర్పల్లి : మండలంలోని కల్ఖోడా గ్రామాన్ని ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్లు మరళీధర్, నరేశ్ కుమార్ శనివారం సందర్శించి ఫారెస్ట్లో నాటిన మొక్కలను, పంట నూర్పిడి కల్లాలను, పల్లె ప్రకృతి వనాన్న�
ఇద్దరు అటవీ అధికారులు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.
కలప పట్టివేత | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కర్జెల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను సోమవారం అటవీ అధికారులు పట్టుకున్నారు.