ఇద్దరు అటవీ అధికారులు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.
కలప పట్టివేత | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కర్జెల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను సోమవారం అటవీ అధికారులు పట్టుకున్నారు.
మెదక్ : జిల్లాలోని నార్సింగ్ మండల కేంద్ర శివారులో చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని గుండు చెరువు వెనుక చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు అక్క�