DGP Mahender reddy | అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని
వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట�
Hyderabad | ఆరు అడుగుల పొడవున్న త్రాచుపామును రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది బంధించారు. ఆ తర్వాత ఆ పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య
ఉపాధికి బాసటగా బీసీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు నిపుణులతో ఉచిత శిక్షణ పదేళ్లలో వందలాది మందికి ఉద్యోగావకాశాలు 1వ తేదీన10 నియోజకవర్గాల్లో శిక్షణ ప్రారంభం నిరుద్యోగులు, యువతకు బీసీ స్టడీ సర్కిల్ బాసటగా �
పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థయిర్యమూ తక్కువ.. అన్నది అపోహేనని ధీర వనితలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా, గుజరాత్లోని సూరత్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన ఏడుగురు మహిళా అధికారు
కందుకూరు : మండల పరిధిలోని సాయిరెడ్డిగూడలో చిరత సంచారం కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేయడంతో దూడ మరణించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాచా
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీసర, జనవరి 5 : అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్ల
జాతీయ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ప్రశంస ఫారెస్ట్ అకాడమీ, అటవీ కళాశాల సందర్శన హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అటవీశాఖ కల్పిస్తున్న సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ఇందిరాగాంధీ జాతీయ ఫార�
11 మందిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు.. సిర్పూర్(టీ) : ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని ఇట్యాల గ్రామంలో గురువారం రాత్రి రెండు రెండు తలల పాములను సిర్పూర్(టీ) ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న
చెన్నూర్ రూరల్ : చెన్నూర్ మండలంలోని శివలింగపూర్ గ్రామానికి చెందిన అక్కెం మల్లయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం .. బతుకమ్మ పూల కోసం అక్కెం మల్లయ్య, పంచికప�
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �