హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడెపాకలో మంగళవారం భారీ కొండచిలువను పట్టుకున్నారు. శివారులోని మంచి నీటి బావిలో మూడున్నర మీటర్ల పొడవైన కొండచిలువను స్థానికులు గుర్తించారు.
ఎండలు మండుతుండడంతో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. అగ్నిప్రమాదాలతో జీవజాతులు అంతరించిపోతుండడంతో పెద్దపల్లి జిల్లాలోని అటవీప్రాంతంలో 100 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చే
అడవులు ఈ పుడమికి ఊపిరితిత్తుల్లాంటివి. పర్యావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని జీవరాశులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే సంపద ఇది. అడవుల విస్తరణ ఎంత పెరిగితే జీవుల మనుగడ అంతమేరకు పెరిగినట్లు లెక్�
విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనర
Telangana | ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదు�
DGP Mahender reddy | అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని
వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట�
Hyderabad | ఆరు అడుగుల పొడవున్న త్రాచుపామును రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది బంధించారు. ఆ తర్వాత ఆ పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య
ఉపాధికి బాసటగా బీసీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు నిపుణులతో ఉచిత శిక్షణ పదేళ్లలో వందలాది మందికి ఉద్యోగావకాశాలు 1వ తేదీన10 నియోజకవర్గాల్లో శిక్షణ ప్రారంభం నిరుద్యోగులు, యువతకు బీసీ స్టడీ సర్కిల్ బాసటగా �
పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థయిర్యమూ తక్కువ.. అన్నది అపోహేనని ధీర వనితలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా, గుజరాత్లోని సూరత్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన ఏడుగురు మహిళా అధికారు