జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్తో కలిసి అధికార�
అటవీభూముల విషయంలో కాంగ్రెస్ సర్కారు రెండు నాల్కల ధోరణి విస్మయం కలిగిస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అటవీ ప్రాంతాన్ని చెరబట్టబోయి భంగపడిన సంగతి తెలిసిందే. అదే సర్కారు గిరిజన ప్రాంతాల�
జిల్లాలో అటవీ భూములేవో.. రెవె న్యూ భూములేవో.. తెలియక అధికారులకు తలనొప్పిగా మారగా.. ఇటు సాగు పనుల్లో నిమగ్నమైన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెవె న్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అటవీ భూములు-ర�
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్లో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు లాక్కునేందుకు యత్నిస్తున్నారని మండలంలోని అక్కాపూ�
ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారు అధికారు లు చర్యల ఫలితంగా ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది.
అటవీ భూముల సంరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేటాయించారా? వాటిని �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) అటవీ భూముల్లోని చెట్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి పెకిలించడాన్ని యావత్తూ దేశమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించింది. కాంగ్రెస్ సర్కారు చర్యలపై హైకోర
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలోని గౌరారం రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ గనుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో అటవీ భూములంటూ అధికారులు నిలిపివేశారు.
కడియం శ్రీహరి సవాల్కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సై అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాల్లోని అటవీ భూములను ఎమ్మెల్యే శ్రీహరి, తన కూతురు, అల్లుడు బినామీల పేర్లతో అక్రమంగా దోచు�
సహజ వనరులపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అడవులను పరిరక్షించి, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నద�
అటవీ భూములను అక్రమణల నుంచి రక్షించడానికి గొలుసు లింక్ ఫెన్సింగ్ పనులను అటవీ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. అటవీ భూములు అక్రమణలకు గురువుతున్న క్రమంలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టేలా ప్రణాళ�
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూర్ గ్రామాల శివారులో ఆక్రమణకు గురవుతున్న అటవీ భూములపై కలెక్టర్ సమ గ్ర విచారణ చేపట్టాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్�
భూముల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్న వేళ.. 40 వేలకే నాలుగు ఎకరాల భూమి అంటే ఆశ్చర్యపోతున్నారా? అటవీ భూముల పోడు పట్టాలను ఆసరాగా చేసుకుని ములుగు జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూదందా ఇది. ఏజెన్సీ గ్రామాల్లో 1/70 చట్టం