అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్లో అధికారులు బోర్వెల్ వేస్తుండగా గిరిజనులు అడ్డుకొని రాస్తారోకో చేశారు. ఈ ఘటన అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ�
మహదేవపూర్ మండలంలోని బీరసాగర్, అన్నారం అడవుల్లో, కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా దాని జాడ తెలియడం లేదు.
లక్నోలో ఓ పెండ్లి వేడుకలోకి చిరుతపులి ప్రవేశించటంతో హాజరైన వారంతా హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగెత్తారు. అందరూ భోజనం చేస్తుండగా, వధూవరులు ఫొటోలు దిగుతుండగా..చిరుతపులి వారి ముందు ప్రత్యక్షమైంది.
పెనుబల్లి మండలం బ్రాహ్మలకుంట శివారు మామిడితోటలో చిరుతపులి పాదముద్రలను గురువారం రాత్రి గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు మైక్ ద్వారా గ్రామంలో ప్రచారం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో కొందరు కలప స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గ్ర�
Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. కార్డెన్ సెర్చ్లో(Cordon Search) పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Star Tortoises | నక్షత్ర తాబేళ్లు...మార్కెట్లో ఒక్కో తాబేలు ఖరీదు పరిమాణం ఆధారంగా రూ.25వేల నుంచి 50వేల వరకు ఉంటుంది. అయితే మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ను కొందరు స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు.
అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో వేసుకున్న గుడిసెలను శనివారం అటవీ శాఖ అధికారులు తొలగించడంతో ఆగ్రహించిన గిరిజనులు వినాయకపురం-మామిళ్లవారిగూడెం రహదారిపై బైఠాయించారు. వినాయకపురానికి చెందిన పలువుర�
కలప, అటవీ ఉత్పత్తుల తరలింపు కోసం కేంద్ర అటవీ శాఖ వన్ నేషన్-వన్ పర్మిట్ పేరిట ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ అటవీ అధికారుల అక్రమ వసూళ్ల దందా ఆగడం లేదు. గతంలో కలపకు మా న్యువల్
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు, అటవీ శాఖ అధికారులు పట్టుకున్నట్టు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక ఏఎస్పీ కార్యా�
తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ భూభాగం ఆక్రమణకు గురైంది. మైల్వార్ రిజర్వ్ ఫారెస్ట్లోని ఇస్మాయిల్పూర్ తదితర గ్రామాల పరిధిలో 600 ఎకరాల్లో అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి.
కెరమెరి అడవుల్లో సంచరిస్తున్నది ‘పులి’యేనని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారించారు. ఉమ్రి గ్రామంలో ఓ రైతు చేనులో కనిపించిన పాదముద్రలను ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ పరిశీలించి పులి అడుగులుగా గుర
మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో సీడ్పత్తి సాగు చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పత్తిపంటలో కలుపు తీసేందుకు రాగా, మొసలి కనబడింది. భయాందోళనకు గురై పంట యజమానికి సమాచారం అందించారు.