Woman assaulted | ఒక మహిళతో లైంగిక సంబంధం కోసం అత్త బలవంతం చేసింది. అలాగే డబ్బు కోసం స్నేహితులతో శృంగారం చేయాలని భర్త వేధించాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Minister Forced To Exit | మంత్రి ప్రసంగం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వర్గం ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల సూచనతో ఆ మంత్రి బలవంతంగా గ్రామం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
Man Forced To Drink Urine | వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. ఈ నేపథ్యంలో కొందరు ఆ వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. (Man Forced To Drink Urine) అలాగే చెప్పులు నాకించారు. ఆ మహిళతో కూడా చెప్పుతో కొట్టించారు.
ఓ వైపు అప్పుల భారం.. మరోవైపు నీళ్లు లేక పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివర�
Farmers | రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడం.. చివరకు అప్పులే మిగలడంతో భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా �
కర్నాటకలోని కలబురిగిలో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంట్లో విద్యార్ధులు టాయ్లెట్లు క్లీన్ చేయడం, గార్డెనింగ్ వంటి ఇంటి పనులను చక్కబెడుతున్న ఘటన వెలుగుచూసింది. గత ఏడాదిగా స్కూల్ చి
Rajasthan Girl | ఒక వ్యక్తి బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని, పది రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Boys Forced To Drink Urine | దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలురపట్ల కొందరు పైశాచికంగా ప్రవర్తించారు. వారితో బలవంతంగా మూత్రం తాగించారు (Boys Forced To Drink Urine). అలాగే వారి ప్రైవేట్ భాగాలపై మిరపకాయలు రుద్దారు. ఉత్తరప్రదేశ్లో ఈ దారుణం జరిగ�
Dalit man forced to lick slippers | గ్రామస్తులకు సహాయం చేస్తున్న దళిత వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టాడు. అంతేగాక అతడితో బలవంతంగా తన చెప్పును నాకించాడు (Dalit man forced to lick slippers). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్�
man forced to lick feet | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఆదివాసీ వ్యక్తిపై మూత్ర విసర్జన సంఘటన మరువక ముందే అలాంటి తరహా అమానుష సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టడంతోపాటు బలవంతంగా పాదాన్ని నాకి
NEET | నీట్ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక పరీక్షా కేంద్రం �
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం జరిగింది. ఓ టీనేజీ మైనారిటీ బాలుడిని నగ్నంగా మార్చి, బలవంతంగా మతపరమైన నినాదాలు చేయించారు కొందరు. బొమ్మలు కొందామని చెప్పి బాలుడితో బలవంతంగా ఈ పని చేయించారు.
అహ్మదాబాద్: ప్రిన్సిపాల్తో బలవంతంగా విద్యార్థినికి దండం పెట్టించడంతోపాటు ఆమె కాళ్లు కూడా ఏబీవీపీ తాకించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజ�
జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరప�
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�