NEET | నీట్ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక పరీక్షా కేంద్రం �
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం జరిగింది. ఓ టీనేజీ మైనారిటీ బాలుడిని నగ్నంగా మార్చి, బలవంతంగా మతపరమైన నినాదాలు చేయించారు కొందరు. బొమ్మలు కొందామని చెప్పి బాలుడితో బలవంతంగా ఈ పని చేయించారు.
అహ్మదాబాద్: ప్రిన్సిపాల్తో బలవంతంగా విద్యార్థినికి దండం పెట్టించడంతోపాటు ఆమె కాళ్లు కూడా ఏబీవీపీ తాకించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజ�
జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరప�
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�