Lionel Messi: ఇండియాకు మెస్సీ రాక కన్ఫర్మ్ అయ్యింది. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు ఇండియాకు రానున్నది. ఆ మ్యాచ్ నవంబర్లో ఉండే అవకాశాలు ఉన్నట్లు క్రీడాశాఖ మంత్రి వీ అబ్దుర్ రహిమాన్ తెలిపా�
భారత ఫుట్బాల్ జట్టు (పురుషుల)కు కొత్త హెడ్కోచ్ వచ్చాడు. మాజీ ఫుట్బాలర్, ముంబైకి చెందిన ఖలీద్ జమీల్ను కోచ్గా నియమిస్తూ శుక్రవారం ఆల్ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఉత్తర్వులు జారీ చేసి
ప్రతిష్టాత్మక మహిళల ఏఎఫ్సీ ఏషియన్ కప్లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం 700వ వార్షికోత్సవం జరుపుకున్న చారిత్రక చియాంగ్ మాయి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 13-0 తేడాతో ఆతిథ్య మంగోలి�
ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించడంలో విశేష కృషి, సహకారం అందిస్తున్నందుకు గాను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ప్రతిష్టాత్మక ‘ఫుట్బాల్ ప్రోత్సాహక అవార్డు’ దక్కింది.
భారత ఫుట్బాల్ జట్టు ఈ ఏడాదిని కనీసం ఒక్క విజయం లేకుండానే నిరాశగా ముగించింది. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్లో భాగంగా సోమవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో మలేషియాతో జరిగిన పోరును టీమ్ఇండియా 1-1తో డ్రాగా ముగిస�
యూఎఫ్సీ చాంపియన్ అంథోనీ పెట్టిస్ ఫైట్క్లబ్తో ప్రముఖ తెలుగు సినీ నటుడు దగ్గుబాటి రానా జతకట్టాడు. తన స్పిరిట్ మీడియా ఫౌండర్కు చెందిన బాక్సింగ్ బే ద్వారా..అంథోనీ పెట్టిస్ పైట్క్లబ్(ఏపీఎఫ్సీ)త�
సెకనుకు నాలుగు ఫుట్బాల్ మైదానాలతో సమానమైన సారవంతమైన భూమిని ప్రపంచం కోల్పోతున్నట్టు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎడారీకరణ, కరువును ఎదుర్కోవడానికి గుర్తుగా జూన్ 17న జ
రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్బాల్ జట్టుకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజం సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బైచుంగ్ భుటియా వారసుడిగా జాతీయ జట్టులోకి వచ్చి 19 ఏండ్ల పాటు తనద
రాష్ట్రంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నదని నిపుణులు, నెటిజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆడిందే ‘ఆట’గా నడుస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. దేవరకొండ మాజీ ఎమ్�
Revanth Reddy | ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో హెచ్సీయూ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రంతో ఎన్ని�
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 10వ సీనియర్ అంతరజిల్లాల చాంపియన్షిప్లో రంగారెడ్డి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి 3-0తో ఆదిలాబాద్పై ఘన విజయం సాధించింది.
తెలంగాణ ఫుట్బాల్ అండర్-20 టీం కెప్టెన్గా సిద్దిపేట బిడ్డ పిట్ల సాయి యశ్వంత్ నియమితు లయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. యశ్వంత్ సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ కోచ్ అక్బర్ నవాబ్ ఆధ�