స్థానిక వ్యవసాయ కళాశాలలో అంతర్ కళాశాలల క్రీడాపోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం టెన్నీకాయిట్లో అశ్వారావుపేట, సిరిసిల్ల కళాశాలల జట్లు తలపడ్డాయి.
AFC Asian Cup 2024: ఆసియన్ ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో ఖతార్ వేదికగా జరుగుతున్న ఏసియన్ కప్-2024ను భారత ఫుట్బాట్ జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్లో భారత్.. 0-2 తేడాతో మ్యాచ్ ఓడ�
Football: కర్నాటకలోని ఓ ఫుట్బాల్ క్లబ్ చేసిన నిర్వాకానికి ఆ యువ ఫుట్బాలర్లు నెల రోజుల పాటు నరకం అనుభవించారు. అబ్బాయిలను ఫుట్బాల్ ఆడించాల్సింది పోయి వారితో అంట్లు తోమించడం, ఫ్లోర్ తుడిపించడం, వంట చేయించ
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపడుతున్న 9వ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు సోమవారం మూడోరోజు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్
Mini Brazil in India: ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్బాల్కు మనదగ్గర క్రేజ్ లేదని చెప్పకతప్పదు. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ నుంచే ఈ క్రీడపై యూత్లో అంతో ఇంతో క్రేజ్ పెరుగుతోంది. భారత్ కూడా ఫుట్బాల్
ఆయనే మరికొంత కాలం జీవించి ఉంటే.. ఆయన వారసత్వమే పుణికిపుచ్చుకొని ఉంటే.. ఆయనిచ్చిన స్ఫూర్తి సడలకపోయి ఉంటే.. భారత సాకర్ ముఖచిత్రం ఇలా ఉండేది కాదేమో! ‘ఫిఫా’లో దిగ్గజ జట్టుగా మన్ననలు పొందేదేమో! గ్రౌండ్లో మన హై
కోల్కతా వేదికగా వచ్చే నెల 3 నుంచి132వ ఎడిషన్ డ్యురాండ్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభం కానున్నది. భారత సైన్యంలోని త్రివిధ దళాల క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక ఫుట్బాట్ టోర్నీలో పోటీపడనున్నారు.
భారత ఫుట్బాల్ జట్టు తమ ర్యాంకింగ్స్ను మరింత మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో భారత్ 100వ ర్యాంక్లో నిలిచింది.
గత మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘనవిజయం సాధించిన భారత ఫుట్బాల్ జట్టు.. అదే జోష్లో నేపాల్ను చిత్తుచేసింది. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో భాగంగా శనివారం జరిగిన గ్రూప్-‘ఎ’పోర�
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టు ఫైనల్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత జట్టు 1-0తో వనౌటును ఓడించింది. స్థానిక కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ�
సీఎం కప్ క్రీడాభిమానులను అలరిస్తున్నది. యువతీ యువకుల సమ్మేళనంతో వివిధ క్రీడాంశాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలకు కొనసాగింపుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి టోర్నీ అంచనాలకు మించి స
మనీషా షా.. వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి రీత్యా ఫుట్బాల్ ప్రేమికురాలు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మైదానాన్ని మించిన మార్గం లేదని ఆమె బలంగా నమ్మారు. అందుకే, అహ్మదాబాద్ బస్తీ పిల్లలకోసం ‘కహా