మధ్యధరా సముద్ర తీర దేశాలవారు తీసుకునే ఆహారం చాలావరకు యాంటీఇన్ఫ్లమేటరీ డైట్ పరిధిలోకే వస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ‘న్యూట్రిషన్' జర్నల్లో ప్రచురితమైన ఓ కొత్త అధ్యయనం..
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవనం... చాలా మంది వృత్తిరీత్యా, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఫలితంగా గుండెపై ప్రభావం పడి...గుండెపో
కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను బుధవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ తరలించారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
పోషకాహారం అంటే సంపన్నులకు మాత్రమే పరిమితమైన వ్యవహారమని అనుకుంటారు చాలా మంది. ఆ ఆలోచన తప్పని రుజువు చేస్తూ, బలవర్ధకమైన ఆహారాన్ని అన్ని వర్గాల వారూ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నది ‘ఫుడ్శాల’ ఫౌండేషన్.
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయటి ఉష్ణోగ్రతలకు తోడు ఒంట్లో కూడా వేడి పెరిగిపోతుంది. ఈ సీజన్లో చాలామంది అజీర్ణం, ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, కడుపులో మంట, అలసట, చెమటకాయలు
కొన్ని సందర్భాల్లో కొన్ని ఆహార పదార్థాలు మంచి కంటే కీడే ఎక్కువ చేస్తాయి. ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి, మంట, నొప్పి తదితర సమస్యలు వస్తాయి. ఆ బా�
వరదలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | వరదలు, రహదారులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ కలెక్టర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప