మన శరీరం పోషకాలను సరిగ్గా విలీనం చేసుకోకుంటే ఏం జరుగుతుందనేది మనకు అంతగా తెలియని విషయం. ఆహారంలోని పోషకాలను చిన్నపేగులు శోషింపజేసుకుని, రక్త ప్రవాహానికి జతచేస్తాయి.
హెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు ఓఆర్ఆర్, ముత్తంగి పరిసర ప్రాంతాల్లో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ముత్తంగి ఇస్తారా బాబాయ్లో వంటగది అపరిశుభ్రంగా, కొన్ని కూరగాయలు కుళ్లిపోయినవి, పాడైపోయినవి వంట�
Better Sleep | ప్రతి రోజూ శరీరానికి తగినంత నిద్ర చాలా (Better Sleep) అవసరం. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
వెండి కంచం ఓ ముచ్చట. బంగారు పువ్వున్న వెండి కంచం అయితే మరింత సంబురం. అయినవాళ్లు ఇచ్చిపుచ్చుకునే బహుమతి ఇది. పెండ్లి వేళ అల్లుడికి స్థితిమంతుడైన మామగారు చదివించే కానుక. అయితే, రుచిగల పదార్థం విస్తట్లో తిన్
Monkey Eats From Man's Food Plate | భోజనం చేస్తున్న వ్యక్తి వద్దకు ఒక కోతి వచ్చింది. అతడి ప్లేట్లోని ఫుడ్ను అది తిన్నది. అయితే ఆ వ్యక్తి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎలాంటి భయం లేకుండా తన ప్లేట్లోని ఆహారాన్ని ఆ కోతిని తి�
IIT Roorkee | ఉత్తరాఖండ్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలోని హాస్టల్ మెస్లో ఎలుకల బెడద ఎక్కువైంది. కిచెన్లోని ఆహారంపై ఎలుకలు తిరుగడాన్ని విద్యార్థులు గమని
ఆటల్లో అలసిపోవడం, నిద్రలేమి, ఇంటి వంటను ముట్టకపోవడం.. ఈ లక్షణాలన్నీ పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయి. వీటిని పట్టించుకోకుంటే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి.
ఆహార ప్రియులు.. బయట తినాలంటే జర ఆలోచించాలి. ఎందుకంటే నాణ్యత లేని ఆహారం ఓ కారణమైతే.. దానికి తోడు పలు రెస్టారెంట్స్, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వంట గదులు అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ముడి సరుకులను వంటల్�
శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏది అంటే రకరకాల జవాబులు వినిపిస్తాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని ఒకరు అంటారు. వినిపించకపోతే, మాట కూడా రాదు కాబట్టి...
చెవులే మేలని ఇంకొందరి వాదన.
Mutton keema : ఎంత నాన్ వెజ్ ప్రియులకు అయినా ఎప్పుడూ అచ్చం మాంసం వంటలు తినడంవల్ల బోర్ కొడుతుంటుంది. అంతేగాక అచ్చం మాంసం వంటలు తినడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ఈ మధ్య మాంసంతోపాటు ఆకు క
ఆహారంలో పోషకాలు ఉండటం చాలా అవసరం. తేలికపాటి అల్పాహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. మధ్యాహ్న భోజనం పప్పు, కూరలతో నిండుగా ఉండాలి. ఓ మోస్తరుగా రాత్రి డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి.
మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా