ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అయ్యిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొన్నది. 2024 ఏడాది ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్' నివేదికను ఐరాస బుధవారం విడుదల
Shilpa Shetty : యోగా, ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వాస్తవానికి ఫుడ్ లవర్. ఆమె ఇన్స్టాగ్రాం టైంలైన్ చూసినా ఈ విషయం వెల్లడవుతోంది.
మనది సంప్రదాయ రుచులను ఇష్టపడే దేశం. అందుకే నూడుల్స్, బ్రెడ్ ఎంతగా లభిస్తున్నాయో... కారప్పూస, మరమరాలు లాంటి సంప్రదాయ ఆహారానికి కూడా అంతే డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. సంప్రదాయ రుచులు అయినంత మా�
ఆహారం, జీర్ణ వ్యవస్థ రెండిటినీ విడదీయలేం. గ్యాస్ సమస్య మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాల కలయిక కూడా ఈ ఇబ్బందిని అధికం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్, గ్లూకోమీటర్ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పర
ఎడారి దేశం వెళ్లి సముద్రపు ఒడ్డున ఇసుకలో మండీ బిర్యానీ తినాలనే కోరిక ఎవరికుండదు? అదలా ఉంచితే మన నగరంలోనే ఎడారిలో కూర్చొని ఎంచక్కా మండీ బిర్యాని ఆరగించే రెస్టారెంటు ఉంది. అదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్న�
నమస్తే మేడం. బరువును, మధుమేహాన్ని నియంత్రించేందుకు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలని చెబుతారు కదా! ఒక రోజులో ఎన్నిసార్లు తినొచ్చు. ఎన్ని గంటల నిడివిలో తినాలి. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
రోజూ మనం తింటున్న బియ్యం, గోధుమలు ఓ రకంగా విషపు ఆహారంగా మారిపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాల స్థానంలో ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు వచ్చి చేరడమే దీనికి కారణం. ఈ మేరకు ఇండియన్ కౌన్స�
ఇండిగోకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం పక్కనే రన్వేపై కూర్చుని ప్రయాణికులు ఆహారాన్ని భుజించిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యి ఇండిగోకు రూ.1.20 కోట్లు, బాంబే ఎయిర్పోర్టుకు 90 ల�
రోజూ వీలైనంత త్వరగా భోజనం పూర్తి చేస్తే.. గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తగ్గుతుందని ‘నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్'లో ప్రచురితమైన ఓ అధ్యయనం నిర్ధారించింది. ఇందుకోసం పరిశోధకులు 1,03,389 మంది నుంచి ఆహార విధా�