గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులుకు (Hostel Students) నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ ప�
మనదేశంలో ఆహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భోజనంగానే కాకుండా.. ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాల్లోనూ ఆహారం కీలకంగా కనిపిస్తుంది. విలువలు, సంస్కృతి, సౌకర్యంతోపాటు గుర్తింపును కూడా ప్రతిబింబిస్తుంది.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆదేశానుసారం యువ నాయకులు ఎల్ కార్తికేయ సౌజన్యంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో�
ఉదయాన్నే నిద్రలేసి..పిల్లలను మేల్కొల్పి..హుటాహుటినా వారిని స్కూల్ కు రెడీ చేసి.. ఏదో ఒకటి వండేసి బాక్స్ ఇచ్చేస్తే..అంతటితో ఆరోజు గట్టెక్కినట్టేనని చాలా మంది తల్లిదండ్రుల భావన.
ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇందులో పండుగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తినే లు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసార
పెద్దపల్లి పట్టణంలోని హోటల్లు, బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా ఉదయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకట�
ఏ రంగాన్ని తీసుకున్నా సరే ఉద్యోగులు రోజులో 8 నుంచి 10 గంటల పాటు ఆఫీసుల్లోనే గడపాల్సి ఉంటుంది. దీంతో పని ప్రదేశాల్లో భోజనం, స్నాక్స్ తినడం తప్పనిసరి వ్యవహారం. చాలామంది ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్ల�
107 Hospitalised | ఆలయ ఉత్సవంలో వడ్డించిన ఆహారం తిని వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
బజార్ హత్నూర్ మండలం లో అకాల వర్షం గాలి వాన బీభత్సవం సృష్టించింది. బుధవారం కురిసిన వర్షం తో అన్నదాత ఆగమాయ్యడు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం తో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17: కూతురు జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు ఒకరోజు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగవరం సతీష్-రాజేశ్వరీ దంపతులు గురువార�
కంటినిండా నిద్రపోవాలనీ.. కమ్మటి కలలు కనాలనీ అందరికీ ఆశ ఉంటుంది. కానీ, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. ‘కునుకు’ రావడమే కష్టమై పోతున్నది. నేటి జనరేషన్లో ‘నిద్రలేమి’ ఓ సాధారణ సమస్యగా మారిపోయింది.