ఏ రంగాన్ని తీసుకున్నా సరే ఉద్యోగులు రోజులో 8 నుంచి 10 గంటల పాటు ఆఫీసుల్లోనే గడపాల్సి ఉంటుంది. దీంతో పని ప్రదేశాల్లో భోజనం, స్నాక్స్ తినడం తప్పనిసరి వ్యవహారం. చాలామంది ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్ల�
107 Hospitalised | ఆలయ ఉత్సవంలో వడ్డించిన ఆహారం తిని వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
బజార్ హత్నూర్ మండలం లో అకాల వర్షం గాలి వాన బీభత్సవం సృష్టించింది. బుధవారం కురిసిన వర్షం తో అన్నదాత ఆగమాయ్యడు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం తో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17: కూతురు జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు ఒకరోజు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగవరం సతీష్-రాజేశ్వరీ దంపతులు గురువార�
కంటినిండా నిద్రపోవాలనీ.. కమ్మటి కలలు కనాలనీ అందరికీ ఆశ ఉంటుంది. కానీ, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. ‘కునుకు’ రావడమే కష్టమై పోతున్నది. నేటి జనరేషన్లో ‘నిద్రలేమి’ ఓ సాధారణ సమస్యగా మారిపోయింది.
ఆహారం నాణ్యతగా లేదంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. మానేరు హాస్టల్ విద్యార్థులు తమ వంట గిన్నెలతో సహా ఆర్ట్స్ కళాశాల ముందు ప్రధాన రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేపట్టా
‘ప్లేట్ భోజనం రూ.32 వేలు?’ శీర్షికన ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతున్నది.
మన శరీరం పోషకాలను సరిగ్గా విలీనం చేసుకోకుంటే ఏం జరుగుతుందనేది మనకు అంతగా తెలియని విషయం. ఆహారంలోని పోషకాలను చిన్నపేగులు శోషింపజేసుకుని, రక్త ప్రవాహానికి జతచేస్తాయి.
హెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు ఓఆర్ఆర్, ముత్తంగి పరిసర ప్రాంతాల్లో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ముత్తంగి ఇస్తారా బాబాయ్లో వంటగది అపరిశుభ్రంగా, కొన్ని కూరగాయలు కుళ్లిపోయినవి, పాడైపోయినవి వంట�