రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, వసతి గృహల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్యంపై తగిన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం జనగామ
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంప్లో గల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గుర య్యారు. వర్నిలోని బాలికల ఉన్నత పాఠశా లకు చెందిన విద్యార్థినులు బ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్, వార్డెన్ విద్యార్థినిని ఇంటికి పంపించి అక్కడే అస్వస్థతకు గురైనట్టుగా చిత�
కలుషితాహారం కారణంగా 33 మంది మైనార్టీ గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో వారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వరుస ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో తీవ్ర విమర్శలపాలైన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో పడింది. దీంట్లో భాగంగా ‘తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్' పేరుతో బడుల�
ఏడాది వ్యవధిలోనే గురుకులాల్లో నాణ్యత పూర్తిగా తీసికట్టుగా మారిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫలితంగా రోజూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ డిమాండ్ చేశాయి. అధికారం చేపట�
మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలపై అధికారుల తీరు హైడ్రామాను తలపిస్తోంది. ఈనెల 20వ తేదీన 100 మంది విద్యార్థు లు వాంతులు, కడుపునొప్పి అస్వస్థతకు గురి కాగా, 15 మంది విద్య�
ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థులు మృతి చెందడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. జనగామలోని ఆర్టీసీ చౌరస్తా, భూపాలపల్లిల�
మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పా యిజన్ కావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురై బుధవారం ఉదయం స్కూల్కు వచ్చే సమయంలో ఇంటినుంచే బాక్స్లు తెచ్చుకున్నారు. వాటినే మధ్యా హ్నం భుజించారు.
మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజన్పై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ఆ సిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో శైలజ మృతి చెం�
మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మూడోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పాఠశాలలో 597 విద్యార్థులకుగా నూ 400 మంది హాజరయ్యారు. వారం రోజులుగా ఇన్చార్జ్జి తాసీల్దార్ సురేశ్కుమార్ సమక్షంలో మధ్యాహ
గత రెండు రోజుల నుంచి మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్కు గురై దవాఖాన పాలైన ఘటన అందరికీ విధితమే. గురువారం కూడా జిల్లా అధికారుల ముందే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తి�