జిల్లాలోని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై మూ డు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఫుడ
మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో దవాఖానలో చే రారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున�
మాగనూర్ పాఠశాలలో మధ్యా హ్న భోజనం వికటించి 35 మంది విద్యార్థులు తీ వ్ర అస్వస్థతకు గురికావడం దురదృష్టకరం, అయితే వైద్యం కోసం జిల్లా దవాఖానకు వచ్చిన వి ద్యార్థులకు ఇక్కడా ఉదయం పురుగుల టిఫినే ఇవ్వడం ఏంటని మాజ
మాగనూర్ పాఠశాలలో భోజనం వికటించి చికిత్స కో సం మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరిన విద్యార్థులకు ఇ వాళ ఉదయం అల్పాహా రం అందించగా అందులోనూ పురుగు లు వచ్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న మాగనూరు జెడ్�
మాగనూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన చికిత్సకోసం బుధవారం రాత్రి మక్తల్ ప్రభు త్వ దవాఖానకు తీసుకువచ్చారు. కాగా దవాఖాన లో సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది ఒ�
మండల కేంద్రంలో ని హైసూల్లో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజ న్ అయి వందమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు వెం టనే స్థానిక �
గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడదా? అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో అదే నిర్లక్ష్యం, అలసత్వమా? అని ప్రశ్నించారు. గురుక
మళ్లీ మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మంచిర్యాల జిల్లాలో బుధవారం 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంచిర్యాల పట్టణం సాయికుంట బాలికల గిరిజ�
గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటన మ
కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థు�
పెంట్లవెల్లికి సమీపంలో ఉన్న కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 18మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో గత కొద్దిరోజుల నుంచి భోజనం సరిగా లేక విద్యార్�
Food Poisoning | చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్పాయిజనింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. గురుకులంలో ఆహార పదార్థాలను పరిశీలించారు.