మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా
యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆహారం కోసం వారు బలవంతంగా సైనికులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తున్నట్టు ‘గార్డియన్' పత్రిక వెల్లడించింది.
వైద్యులు సూచించిన విధంగా ఆహారం, మందులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావాలనే తీసుకోవట్లేదని ఎల్జీ వీకే సక్సేనా శుక్రవారం ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
సంగారెడ్డి జేఎన్టీయూ (JNTU) కాలేజీ క్యాంటిన్లో ఎలుక కలకలం సృష్టిచింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయ�
ప్రతి వినియోగదారుడు నాణ్యమైన ప్యాకేజి ఆహారం గురించి తెలుసుకునే విధంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్యాకేజ్ ఫుడ్కు సంబంధించిన పోషక విలువలను తప్పనిసరిగా ప్రదర్శించే నిబం
రంగు, రుచి, నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాల్ని సోడా, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్లలో వాడటాన్ని అమెరికా నిషేధించింది. వీటితో గుండెపోటు, జాపకశక్తి కోల్పోవటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్త
Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో దంపతులకు ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
మహిళల్లో 40 ఏండ్లు దాటినప్పటి నుంచి జుట్టు పల్చబడటం, అలసట, కీళ్ల దగ్గర నొప్పుల్లాంటి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఇలా జరుగుతున్నదంటే, మన ఆహారంలో ఏదో లోపం ఉందని అర్థం. మెనోపాజ్ సమయంలోనూ ఆడవాళ్లలో బరువు పెరగడ�
Air India | ఎయిర్ ఇండియా మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నది. బెంగళూరు నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానంలో నిర్లక్ష్యపూరిత ఘటన వెలుగు చూసింది. విమానంలో ఓ ప్రయాణికుడికి అందించి ఆహారంలో బ్లేడ్ కనిపించ�
జీర్ణాశయంలోని ఆమ్లాలు అన్నవాహికలోకి ఎదురు రావడం వల్ల తేన్పులు, గుండె మంట, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇది తరచూ జరిగితే ‘గ్యాస్ట్రో సాఫజీల్ రిఫ్లెక్ట్ డిసీజ్' కింద లెక్కవేయాలి. దీన్నే గ్
పెరుగు ప్రపంచమంతటా బాగా ప్రాచుర్యంలో ఉన్న ఆహార పదార్థం. ఎన్నో పోషకాలను కలిగిన పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. పొట్ట ఆరోగ్యానికి కూడా సహకరించే పెరుగును ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. దీనికీ ఓ సమయం అం
పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారం అందించే క్రమంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నాశనుల వాడకం పెరిగింది. పంటల దిగుబడులు బాగా పెరిగి ఆహార భద్రత సమకూరినప్పటికీ, ఇలాంటి ఆహారం వల్ల ఎనిమిది రకాలైన ప్రమ�
బ్లూ కలర్లో ఉండే ఆహార పదార్ధాలు వినూత్న షేడ్స్తో కంటికి ఇంపుగా కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. ఇక బ్లూ కలర్లో ఉన్న ఘీ రైస్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.