ఈరోజుల్లో జుట్టుకు రంగేయని వారు అరుదు. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు. చేసేది లేక.. హెయిర్ డైని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇలా రెగ్యులర్గా డై వేస్తుంటే.. జుట్టు నిజంగానే ‘డై’ అవుతుందన�
పుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని చెప్పుకుంటూ దుకాణాలపై దాడులు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు మహిళా నకిలీ అధికారులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఓల్డ్
Prabhas | దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి తాజాగా కృష్ణంరాజు వ్యక్తిత్వం, ఆహార అలవాట్లు, అలాగే మేనల్లుడు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ విషయాలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక�
Anna Lezhneva | మెగా ఫ్యామిలీకి కోడలిగా, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యగా గుర్తింపు పొందిన అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్ర�
ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో రోగులకు నాణ్యత లేని డైట్(భోజనం) అందిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన డైట్ అందించినప్పుడే వారు త్వరగా కోలుకుంటారు. రోగు�
Khammam Police | వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటుండటం గమనార్హం. ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న
భూదాన్ భూముల్లోని గుడిసెలను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది.. నిరాశ్రయులను చేసి సామగ్రితో సహ బాధిత కుటుంబాలను తీసుకొచ్చి ఖమ్మం నగరంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో పడేసింది.. కనీ�
మనలో చాలామంది బరువు తగ్గడానికి ‘జిమ్'లోచేరి రోజూ గంటల తరబడి ట్రెడ్మిల్పై పరిగెడతారు. కానీ, వారం తర్వాత వెయింగ్ మెషిన్ ఎక్కితే.. ముల్లు ఇంచు కూడా కదలదు. అప్పుడు కలిగే అసహనం అంతా ఇంతా కాదు. ‘ఇంత కష్టపడుత
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. తానే కాదు, తనతో పని చేసే వాళ్లందరికీ మంచి భోజనం పెట్టాలని భావించే స్టార్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది �
Man Kills Mother | ఒక వ్యక్తి మానసిక ఆసుపత్రితో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆహారం ఆలస్యమైందన్న కోపంతో వృద్ధురాలైన తల్లి తలపై గిన్నెతో కొట్టి చంపాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు న�
KU Girls Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడిం చి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా
ఆహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం స్పందించింది. మన దేశంలో అందుబాటులో ఉన్న గుడ్లు
Indonesia: సెనార్ తుఫాన్తో ఇండోనేషియా అతలాకుతలమైంది. ఆ తుఫాన్ వల్ల సుమారు 442 మంది మరణించారు. ఆహారం, నీళ్ల కోసం లూటీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.