ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో రోగులకు నాణ్యత లేని డైట్(భోజనం) అందిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన డైట్ అందించినప్పుడే వారు త్వరగా కోలుకుంటారు. రోగు�
Khammam Police | వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటుండటం గమనార్హం. ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న
భూదాన్ భూముల్లోని గుడిసెలను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది.. నిరాశ్రయులను చేసి సామగ్రితో సహ బాధిత కుటుంబాలను తీసుకొచ్చి ఖమ్మం నగరంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో పడేసింది.. కనీ�
మనలో చాలామంది బరువు తగ్గడానికి ‘జిమ్'లోచేరి రోజూ గంటల తరబడి ట్రెడ్మిల్పై పరిగెడతారు. కానీ, వారం తర్వాత వెయింగ్ మెషిన్ ఎక్కితే.. ముల్లు ఇంచు కూడా కదలదు. అప్పుడు కలిగే అసహనం అంతా ఇంతా కాదు. ‘ఇంత కష్టపడుత
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. తానే కాదు, తనతో పని చేసే వాళ్లందరికీ మంచి భోజనం పెట్టాలని భావించే స్టార్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది �
Man Kills Mother | ఒక వ్యక్తి మానసిక ఆసుపత్రితో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆహారం ఆలస్యమైందన్న కోపంతో వృద్ధురాలైన తల్లి తలపై గిన్నెతో కొట్టి చంపాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు న�
KU Girls Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడిం చి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా
ఆహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం స్పందించింది. మన దేశంలో అందుబాటులో ఉన్న గుడ్లు
Indonesia: సెనార్ తుఫాన్తో ఇండోనేషియా అతలాకుతలమైంది. ఆ తుఫాన్ వల్ల సుమారు 442 మంది మరణించారు. ఆహారం, నీళ్ల కోసం లూటీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వినియోగదారులకు గురువారం ఓ హెచ్చరిక చేసింది. 19 రకాల వంట పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలోకి సీసం (లెడ్) చేరుతుందని తెలిపింది.
Keerthy Suresh | పక్కా ప్రొఫెషనల్గా ఉండే కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫిట్నెస్పై కూడా మంచి ఫోకస్ పెడుతుందని తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఓ విషయంలో ఇప్పటికీ ఫైట్ చేస్తుందట. ఇంతకీ ఏమిటా విషయమనుకుంటున్నారా..?
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�
అల్జీమర్స్ బాధితులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నారు. ప్రస్తుతం 5.5 కోట్ల మంది చిత్తవైకల్యంతో బాధపడుతున్నారు. ఏటా కొత్తగా కోటి మంది వరకూ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు.