Indonesia: సెనార్ తుఫాన్తో ఇండోనేషియా అతలాకుతలమైంది. ఆ తుఫాన్ వల్ల సుమారు 442 మంది మరణించారు. ఆహారం, నీళ్ల కోసం లూటీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వినియోగదారులకు గురువారం ఓ హెచ్చరిక చేసింది. 19 రకాల వంట పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలోకి సీసం (లెడ్) చేరుతుందని తెలిపింది.
Keerthy Suresh | పక్కా ప్రొఫెషనల్గా ఉండే కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫిట్నెస్పై కూడా మంచి ఫోకస్ పెడుతుందని తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఓ విషయంలో ఇప్పటికీ ఫైట్ చేస్తుందట. ఇంతకీ ఏమిటా విషయమనుకుంటున్నారా..?
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�
అల్జీమర్స్ బాధితులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నారు. ప్రస్తుతం 5.5 కోట్ల మంది చిత్తవైకల్యంతో బాధపడుతున్నారు. ఏటా కొత్తగా కోటి మంది వరకూ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు
‘ఆహారం’ అనేది కడుపు నింపడమే కాదు.. ఆరోగ్యానికీ భరోసా అందిస్తుంది. ఒక్కో కూరగాయ, ఆకు కూరతో.. శరీరానికి ఒక్కోరకమైన ప్రయోజనం కలుగుతుంది. అయితే, కొందరిలో కొన్ని కూరగాయలు అలర్జీని కలగజేస్తాయి. వంటలో లోపాల వల్ల.. �
Gaza War | యుద్ధం కారణంగా విధ్వంసానికి గురైన గాజాలో చేతిలో పనిలేక, తినడానికి తిండిలేక, తలదాచుకోవడానికి నీడ కూడా లేని వేలాదిమంది నిరాశ్రయులు చివరకు లైంగిక దోపిడీని ఎదుర్కొనే దుస్థితి దాపురించింది.
భారతీయ ప్రయాణీకులకు ఎయిర్పోర్ట్ లాంజ్లు ఎంతో సౌకర్యవంతంగా మారుతున్నాయి. ఉచితంగా ఆహారం, పానీయాలు, వైఫై, రిైక్లెనర్స్, చార్జింగ్ పాయింట్లేగాక.. కొన్నిసార్లు స్పా లేదా స్పీపింగ్ పాడ్స్ సదుపాయాలూ ఉం�
Weight Loss | బరువు తగ్గేందుకు ఆహారపు మోతాదు తగ్గించడం, పదార్థాల్లో మార్పులు చేసుకోవడం మాత్రమే కాదు. ఆహారం పట్ల మన దృక్పథాన్ని కూడా స్పష్టంగా, సానుకూలంగా ఉంచుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
సుప్రీంకోర్ట్ కాంప్లెక్స్లో మిగిలిపోయిన ఆహారాన్ని సరైన మూత ఉన్న చెత్తబుట్టల్లో వేయాలని కోర్ట్ పరిపాలన యంత్రాంగం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
Upasana | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటారు. ఫ్యామిలీని చూసుకుంటూ అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిట�