తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ విధానాన్ని అ
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ స్నేహమయినగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికయ్యింది. టీ
టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని డబిల్పూర్లో రూ.1.05 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మంత్రి ముఖ్య �
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నగరపాలక పరిధి... 24వ డివిజన్లో రూ.19 లక్షల కార్�
తమ టెక్నాలజీలో వచ్చే రెండేండ్లలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందులో చాలావరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే
పేదల సంక్షేమం, సామాజిక పరివర్తన, ఆర్థికాభివృద్ధి, గ్రామీణ వికాసం, రైతుల సంతోషం’ వంటి ప్రధాన లక్ష్యాల దిశగానే రాష్ట్రప్రభుత్వ గమనం కొనసాగుతున్నదనటానికి తాజా బడ్జెటే సాక్ష్యం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇ
విజయ్శంకర్, అషూరెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫోకస్’. టి.సూర్యతేజ దర్శకుడు. ఈ చిత్రంలోని సీనియర్ నటి సుహాసిని లుక్పోస్టర్ను ఇటీవల ప్రముఖ రచయిత విజయేంద్ర�
విజయ్ శంకర్, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా ‘ఫోకస్’. సుహాసినీ, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు సూర్యతేజ ఈ చిత్రాన్ని ర�
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ | రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనెగింజలు ప్రజల అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. దీన్ని గుర్తించి రైతులు యాసంగీ సీజన్లో వరికి బదులు పప్పులు, నూనెగింజలు..ఇతర లాభా�
పంట మార్పిడి | వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్ర�
కొవిడ్ వ్యాక్సిన్ | జిల్లాలో కోవిడ్ టీకా వేసుకొని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ లిస్టు ప్రకారం చెక్ చేసి వ్యాక్సిన్ వేసుకోని వ
మంత్రి జగదీష్ రెడ్డి | వరుస కరువులతో అల్లాడిన తెలంగాణ నేల ఇపుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.