పూర్వం ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేయసాగాడు. ఒంటరిగా వెళ్తూ దారిలో తారసపడిన గ్రామాల్లో ఒకట్రెండు రోజులు ఉండేవాడు. గ్రామస్తుల ఆతిథ్యం స్వీకరించి, వారికి నాలుగు మంచిమాటలు చెబుతుండేవాడు. అలా ఒక గ్రామం ను
తీవ్రమైన మతిమరుపు వల్ల మెదడు మొరాయించడమే అల్జీమర్స్. దీంతో జ్ఞాపకశక్తి మీద ప్రభావం పడటమే కాదు, రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. 60% నుంచి 80% తీవ్రమైన మతిమరుపు, ఆలోచనా శక్తి లోపించడం ప్రధాన లక్షణాలుగా కలిగ�
జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామాలు, మండలాలు, జిల్లాలకు అందించే అవార్డులను అత్యధిక సంఖ్యలో కైవసం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గతంలో ఈ అవార్డులు తెలంగాణకు భారీగా వచ్చిన విషయం తెలిసింద�
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే గనుల రంగంలో స్వావలంబన లక్ష్యం సాధ్యమని కేంద్ర గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం నుంచి ర�
బాలానగర్, ఆగస్టు 30: క్రెడిట్లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ను (సీఎల్సీఎస్ఎస్) అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భానుప్రతాప�
నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన
పోలీసులు మోసగాళ్ల భరతం పడుతున్నారు. చీటర్స్ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. తాజాగా బీమా కుంభకోణంపై దృష్టిసారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీల
సర్కారు దవాఖానను ఆశ్రయిస్తున్న రోగులు సంఖ్య రోజురోజుకూ మెరుగు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానలను బలోపేతం చేసే దిశగా సర్కారు అన్ని రకా ల వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నారు. �
కులమతాలతో తమకు పట్టింపులు లేవని సకల జనుల సంక్షేమమే ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్, హైదరాబాద్లో 60మందికిపైగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ముదిరాజ్ సంఘం నాయకు�
సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని, వారి బారి నుంచి ప్రజల సొమ్ముని కాపాడేందుకు కృషిచేయాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా గురువారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ క�
గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధ
రైతులకు పంట రుణాలు అందించడంపై దృష్టి సారించాలని, రైతుబంధు, రైతుబీమా పెండింగ్లో ఉండరాదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ అ
జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక