ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మండల ప్రత్యేక�
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్, కంటి వెలుగు జిల్ల�
రైతులు ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం చాకుంటలో అన్నదమ్ములు గుడిపాటి వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి ఆయిల్పామ్ సాగు చేపట్టగా సోమవారం ఎమ్
నకిలీ జీపీఎస్ యాప్లు సృష్టించి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఉదంతం నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాల�
వర్ధన్నపేట నియోజ కవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని మంగ్త్యా తండా, బూరుగుమళ్ల, చ�
గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారిస్తే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్య టించా
జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎంహెచ్వో సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారు లు, ఆర�
మెడికల్ పీజీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులను వైద్యారోగ్య శాఖ ‘సీనియర్ రెసిడెంట్లు’గా నియమిస్తుంది. వీరు ఏడాది కాలంపాటు కేటాయించిన దవాఖానల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే బాండ్ ర
ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన పద్మారావునగర్కు చెందిన పి.ఉదయ్కుమార్ (28) హఠాన్మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడంతోపాటు మృతదే
ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టాన్ని పక్కాగా ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ప
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరె�