మహిళలు నాయకత్వం వహిస్తున్న భారతీయ కంపెనీలు లాభాల బాటలో నడుస్తున్నాయి. సదరు సంస్థలు 50 శాతం అధిక లాభాలు సాధించినట్టు ‘మార్చింగ్ షీప్ ఇంక్లూజన్ ఇండెక్స్ 2025’ నివేదిక చెబుతున్నది. అదే సమయంలో నాయకత్వ పాత్�
దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ..షేరు హోల్డర్లకు బొనాంజాను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతీషేరుకు రూ.7.85 లేదా 785 శాతం డివిడెండ్ను ప్రకటించింది.
దేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల నుంచి రెడీ టు ఈట్ ఫుడ్ వరకూ వస్తువుల అమ్మకాలు వృద్ధి చెందుతున్నాయి. తమను
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 236.18 పాయింట్లు (0.29 శాతం) నష్టంతో 81,289.96 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 16.82 పాయింట్ల పతనంతో 80,065.16 పాయింట్ల వద్ద స్థిర పడగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 36.10 పాయింట్ల నష్టంతో 24,399.40 పాయింట్ల వద్ద నిలిచింది.
దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ..హీలియోస్ లైఫ్ైస్టెల్లో పూర్తిస్థాయి వాటాను కొనుగోలు చేసింది. ఇప్పటికే 50 శాతానికి పైగా వాటా కలిగివున్న ఇమామీ..తాజాగా 49.6 శాతం వాటాను హస్తగతం చేసుకున్నది.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నడుమ.. ఐస్క్రీమ్, శీతల పానీయాల సంస్థల్లో గిరాకీ అంచనాలు బలపడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, డెయిరీ ఉత్పత్తుల సంస్థలు ఈసారి ఎండాకాలంలో తమకు గిరాకీ బాగుంటుందన్న ఆశాభావాన్ని వ్�
దేశీయ స్టాక్ మార్కెట్లు మరో చారిత్రక స్థాయికి చేరాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ రెండూ ఆల్టైమ్ హైల్లో ముగిశాయి.
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక సేవలు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి.
ప్రత్యేక ట్రేడింగ్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా లాభపడ్డ సూచీలు చివర్లో మదుపరులు అమ్మకాలకు పోటెత్తడంతో శనివారం బీఎస్ఈ సెన్సెక్స్ 259.58 పాయింట్లు నష్టపోయి 71, 432.65 వద్ద ముగిసింది. 30 ష
Kirana Stores | గత కొంతకాలంగా కిరాణా స్టోర్లు లేదా సంప్రదాయ దుకాణాల్లో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు క్రమేణా మందగిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ వాణిజ్య సామ్రాజ్యంపై తీవ్ర ఆరోపణల్ని గుప్పిస్తూ యూఎస్ హెడ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన నివేదిక ప్రభావం అదానీ గ