భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు ముంబై, జూలై 6: స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగ�
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో వరుసగా రెండో రోజూ భారత్ స్టాక్ సూచీలు క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 54,053 పాయింట్ల వద్ద క్లోజ్కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట
సబ్బులు, డిటర్జెంట్ల ధరల్ని హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఏప్రిల్ నెలలో మరోసారి పెంచింది. లైఫ్బాయ్, డవ్, పియర్స్ సోప్స్తో పాటు వీల్ డిటర్జెంట్ పౌడర్, విమ్ లిక్విడ్ ధరల్ని 20 శాతం వరకూ పె�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆయా ఉత్పత్తుల ధరలు పైపైకి.. న్యూఢిల్లీ, మార్చి 25: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. ఎనర్జీ, మెటల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై పడుతుందని కమోడిటీ మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
జనవరిలో తగ్గిన అమ్మకాలు న్యూఢిల్లీ, జనవరి 26: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో వేగంగా వృద్ధిచెందిన ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు ఈ జనవరి నెలలో క్షీణబాట పట్టాయి. కరోనా వైరస్ వ్యాప
న్యూఢిల్లీ: ప్రతిరోజూ మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే తాగే టీ.. టీ తయారీకి ఉపయోగించి పాలతోపాటు ఆ టీతోపాటు తినే బిస్కట్ల ధరలు పెరగనున్నాయి. వీటితోపాటు రోజువారీ నిత్యావసర వస్తువులు, సరుకుల ధర