ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో గిడ్డంగులకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. 2019 నుంచి గిడ్డంగులకున్న డిమాండ్లో 27 శాతం ఈ మూడు రంగాలకు చెందిన కంపెనీల నుంచే వచ్చిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ క�
Stock Markets | స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో సూచీలు �
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల్లో ఒకటైన హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,556 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గ
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
ఈవీ కార్లను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది టాటా మోటర్స్. కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ మోడల్ ధరను రూ.50 వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగా ఉన్నద�
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గడిచిన 11 రోజుల్లో ఏకంగా రూ.14,300 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు.
భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు ముంబై, జూలై 6: స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగ�
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో వరుసగా రెండో రోజూ భారత్ స్టాక్ సూచీలు క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 54,053 పాయింట్ల వద్ద క్లోజ్కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట
సబ్బులు, డిటర్జెంట్ల ధరల్ని హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఏప్రిల్ నెలలో మరోసారి పెంచింది. లైఫ్బాయ్, డవ్, పియర్స్ సోప్స్తో పాటు వీల్ డిటర్జెంట్ పౌడర్, విమ్ లిక్విడ్ ధరల్ని 20 శాతం వరకూ పె�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆయా ఉత్పత్తుల ధరలు పైపైకి.. న్యూఢిల్లీ, మార్చి 25: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. ఎనర్జీ, మెటల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై పడుతుందని కమోడిటీ మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.