జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 52,800 కూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి దిగువకు 58,435 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీట
ఎగువ ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నది. మంగళవారం రాత్రి 11 గంటలకు 49.50 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం ఉండగా.. బుధవారం ఉదయం 7 గంటలకు 50.30 అడుగులకు చేరింది.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే మొ
ఖమ్మం నగరం మరోసారి భయం గుప్పెట్లో విలవిల్లాడుతోంది. వారం రోజుల కిత్రం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా కోలుకోకముందే మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కుంభవృష్టిని తలపించేల�
పది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో అన్ని ప్రాజక్టులకు వరద నమోదవుతున్నది. శుక్రవారం జూరాల డ్యాంకు ఇన్ఫ్లో 1,36,000 క్యూసెక్కులు ఉండగా.. 16 గేట్లు తె�
కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరందించే కేఎల్ఐ 29వ ప్యాకేజీకి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండ్
ఉమ్మడి కరీంనగర్ జలాశయాల్లోకి స్వల్ప వరద వస్తున్నది. ఈ క్రమంలో బోయినపల్లి మండలం మాన్వాడ ఎస్ఆర్ఆర్ జలాశయానికి ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 15వేల క్యూసెక్కులు, మూల వాగు ద్వారా 6429 క్యూసెక్కల నీరు రా