గ్రేటర్ హైదరాబాద్ను ఆదివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. పలు కాలనీలకు వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్పేట, మణికొండ, నార్సిం�
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు చెరువులు, చెక్డ్యామ్లు, కుంటలు మత్తడిదుంకుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో చెరువులు, కుంటల�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో సోమవారం వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు మత్తడులు పోస్తున్నాయి. వరిపొలాలు చెరువులను తలపి�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు పోటెత్తడంతో అప్రమత్తమైన ఇరిగేషన్శాఖ అధికారులు
భారీ వర్షాలు మెతుకు సీమను ఆగమాగం చేశాయి. మెదక్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లె ప్రజలకు రాకపోకలు బంద్ కావడం�
ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. శనివారం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఉదయం 6 గంటలకు 46.50 అడుగులు, 10 గంటలకు 47 అడుగ�
వరద కష్టాలు నిజామాబాద్ జిల్లాను వీడటం లేదు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా గోదావరి ఉప నది మంజీరా బీభ త్సం సృష్టిస్తోంది. గ్రామాలను ముంచెత్తుతూ సాగుతోంది. పంట పొలాలను కప్పేసుకుని ప్రవహిస్తోంది.
సంగారెడ్డి జిల్లా సింగూ రు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలా�
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 51.90 అడుగులకు ప్రవాహం చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా అతలాకుతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా పడిన వానతో వాగులు, వంకలు పొంగిపొర్లగా, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. పల�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వానకు జనజీవనం స్తంభించిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు వ
ఉమ్మడి మహబూ బ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆయా జి
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో వస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి భారీగా వరద పెరిగింది. ఆదివారం ఉదయం 6గంటలకు 10,484 క్యూసెక్కులుగా ప్రారంభమైన �
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. జూరాలకు వరద ఉధృతంగా వచ్చినా వాటిని నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి రైతులకు శాపంగా మారింది. వర్షాకాలం ప్రారంభమ�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటు ఎత్తి దిగువకు 6,823 క్యూసెక్కులు విడుదల