మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రోండో రోజూ వరద ఉధృతి కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలోకి భారీగా వరద వచ్చి చ�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. నదులకు వరద ప్రవా హం కొనసాగుతుండటంతో జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతోపాటు సుంకేసుల బరాజ్, కర్ణాటకలోన�
జూరాలకు శనివారం వరద ఉధృతి పెరిగిం ది. దీంతో 14గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని వి డుదల చేస్తున్నా రు. జూరాల పూ ర్తి స్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు కా గా, ప్రస్తుతం ప్రాజెక్టులో 7.444టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన వదలడం లేదు. గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా అత్యధిక మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా అక్కడక్కడా వాగులు పొంగుతున్నాయి. ఎగువన కూడ�
జూరాలకు వరద నిలకడగా కొనసాగుతున్నది. సోమవారం ఇన్ఫ్లో 45,000 క్యూసెక్కులు నమోదు కాగా మూడు గేట్లు ఎత్తి 12,246 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 36,430, భీమాలిఫ్ట్-1కు 650, భ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఆదివారం 2,049 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1063.50 అడుగుల (14.229టీఎంసీలు)నీట�
ఎగువన కురుస్తు న్న వర్షాలతో మలప్రభ నదీ పరివాహక ప్రాంతం నుంచి అల్మట్టి ఆనకట్టకు భారీ గా వరద వచ్చి చేరుతున్నది. దీంతో నారాయణపూర్ ఆనకట్టకు ఇన్ఫ్లో 75, 000 క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉండడంతో, ఆ నీరు జూరాలకు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 2,083 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 106
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కు ల ఇన్ఫ్లో ఉండగా, నెట్టెంపాడ్ ఎత్తిపోతల ప థకం1500, కోయిల్సాగ�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గురువారం జూరాలకు ఇన్ఫ్లో 14,500 క్యూసెక్కులు నమోదు కాగా నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం 1,500, కోయిల్సాగర్ లిఫ్టుకు 315, విద
నాలుగు రోజులుగా ఎస్సారెస్పీలోకి వరద క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం నిలకడగా ఉంటున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం 672 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు ప్ర�
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఎగువ నుం చి 72 వేల కూసెక్కులు చేరుతుండగా ఏడు గే ట్లు ఎత్తినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కా గా ప్రస్తుతం 318.350 మీటర్�