సంగారెడ్డి జిల్లా నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 1138 క్యూసెక్కుల వరద వస్తున్నదని సంబంధిత ఏఈఈ శ్రీవర్ధన్రెడ్డి శుక్
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం టీబీ డ్యాంకు ఇన్ ఫ్లో 16,050 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,629 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాట�
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. గత రెండు, మూడు రోజులుగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం జూరాల క్రస్ట్ గేట్ల ద్వారా 95 ,592
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. శుక్రవారం జూరాలకు వరద పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి దిగువకు 95,592 క్యూసెక
కాలం కరుణించింది.. వాన దంచికొట్టింది. వర్షాకాలం మొదలైన రెండు నెలల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకబిగిన పడుతున్న చినుకులు రైతులను మురిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు,
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. వానాకాలం ప్రారంభమైన రెండునెలలకు ఇన్ఫ్లో రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపో�
మూడు, నాలుగు రోజుల నుంచి మెదక్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాననీటితో వాగులు, వంకలు, చెక్డ్యామ్ల్లోకి వరద వస్తున్నది. ఘనపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లుతున్నది.గురువారం శంకరంపేట(ఏ) మండలంలో 23.8 మిల్లీమ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితి, చేపట్టా
ఎగువ ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు జ లాశయాకి వస్తుంటే ఎంజీకేఎల్ నుంచి 1600 క్యూసెక్కుల నీళ్ల కంటే ఎక్కువ డ్రా చేయలేని స్థితి నెలకొన్నది. పేరు ప్రతిష్టలను, ఈగోను పక్కన పెట్టి వెంటనే పీఆర్ఎల్
ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు నీటితో జ లకళను సంతరించుకున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుం చి దిగువకు కృష్ణమ్మ పరుగులు పె డుతుండడంతో జూరాల డ్యాంకు ఇన్ఫ్లో 32,500 క్యూ�
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్ వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. శుక్రవారం బరాజ్ వద్ద నీటిమట్టం 75.6 మీటర్లకు చేరుకుంది. బరాజ్ వద్ద కనీసం 77 మీటర్లు ఉండాలి.
పంజా విసిరిన మొంథా తుఫాన్కు తోడు అధికారుల నిర్లక్ష్యం గ్రేటర్ వరంగల్ను ముంచేసింది. రోజంతా కురిసిన వర్షంతో వచ్చిన వరద ప్రజల జీవితాల్లో అంతులేని వ్యథను మిగిల్చింది. నగరంలోని వందకు పైగా కాలనీలు నీట మున�
లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ముంపు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో వర్షాలతో జలమయమయ్య�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ(25) వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం రైతులు పొలాల్లో గుర్తించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప�
వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేద�