భారీ వర్షాలకు మంజీరా నదిలో వరద ఉప్పొంగి సుమారు 60 రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మరో రెండుమూడు రోజుల్లో తెరుచుకోనున్నది.వరద ప్రవాహం నుంచి ఆలయం తేరుకున్నది. ఆలయం ముందు బ్రిడ�
ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం ఉమ్మడి జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా, జనగామ, హనుమకొండ, ములుగులో మోస్తరుగా కురిసింది. చెడగొట్టు వానతో పత్తి, వరి పంటలకు �
తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రే మొదలైన వాన.. తెల్లవారేసరికి పలు మండలాలను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాగు�
మండలంలోని గాండ్లపేట్ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన అక్విడెక్ట్ పక్కనే వరదకాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో వరదకాలువలో ఉన్న నీరంతా బయటికి రావడంతో సమీపంలోని పంటలన్నీ నీటమునిగి ఇసుకమేటలతో కప్
ఈ ఏడాది వ్యవసాయ సీజన్లో కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా ఈ సంవత్సరం ఊహించని విధంగా వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ మేరకు దాదాపు 4నెలల పాటు కృష్ణానది పొంగి పొర్లుతున్నది.
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడం లేదు. సోమవారం మధ్యాహ్నం 1,08,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు డీఈ నాగరాజు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంజీరా నదికి భారీగా వరద వస్తున్నది. ఫలితంగా సింగూరు ప్రాజెక్టు బ్యాక్వాటర్తో పంటపొలాలు నీట మునిగాయి. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్నగర్, చీకూర్తి, అమీరాబాద్, కాకిజనవాడ, ము
ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరగడంతో ఆదివారం ప్రాజెక్ట్ నుంచి 4.59 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. అవుట్ఫ్లోను మరింత పెంచే అవకాశం ఉన్నదని, ప్రాజెక్ట్ దిగువన గోదావరి ఆయకట్ట�
విస్తారంగా కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద ఉధృతికి మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతున్నది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల వ�
మూసీ వరద నీరు బస్తీలకు పేదలకు కన్నీరే మిగిల్చింది. సర్వస్వం కోల్పోయి వరద బురదలో కూరుకుపోయిన సామగ్రిని చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ బడుగు జీవులకు మూసీ కృత్రిమ వరద కట్టు బట్టలు, కన్నీటి సుడులనే మిగ�
భద్రాచలం వద్ద గోదావరి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి జిల్లా యంత్రాంగాన్ని అప్�
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తాండూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి కాగ్నా ఉగ్రరూపం దాల్చింది. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పలు గ్రా�
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తతున్నది. 8 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్ట్లోకి శనివారం 1.90లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగ�