పంజా విసిరిన మొంథా తుఫాన్కు తోడు అధికారుల నిర్లక్ష్యం గ్రేటర్ వరంగల్ను ముంచేసింది. రోజంతా కురిసిన వర్షంతో వచ్చిన వరద ప్రజల జీవితాల్లో అంతులేని వ్యథను మిగిల్చింది. నగరంలోని వందకు పైగా కాలనీలు నీట మున�
లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ముంపు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో వర్షాలతో జలమయమయ్య�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ(25) వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం రైతులు పొలాల్లో గుర్తించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప�
వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేద�
వరద ఉధృతికి వాగులో గల్లంతై మరణించిన కల్పన,ప్రణయ్ దంపతుల మృతదేహాలు దొరికాయి. కడదాక కలిసి ఉంటామని పెళ్లినాటి బాసలు నిజం చేస్తూ ఒక్కరితోడుగా ఒకరు చావులోనూ కలిసిపోయారు. అర్ధాంతరంగా ఈ యువజంట జీవితం ముగిసిప�
మండలంలోని బావాయిపల్లి డ్యాం వాగులో బొలేరో వాహనం కొట్టుకుపోయిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలిలా. అచ్చంపేటకు చెందిన సైదులు అనే వ్యక్తి తన వాహనంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు 800 లీ�
ఖమ్మంలోని మున్నేరు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ అనుదీప్ సహా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు, ఆపద మిత్రలు, బీఆర్ఎస్ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఆపదలో ఉన్న వారికి, వరద చుటుముట్టిన
వరదల్లో చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా, గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రవాహంలో ఓ యువతి గల్లంతైంది. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన పులిగడ్డ సంప త్ (30) మొట్లతండా వద్ద పెద్ద చెరువు మత్త
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురువడంతో గురువారం సింగూరు ప్రాజెక్టు మరో రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలి
తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారి ఇంటి నుంచి భర్తతో కలిసి సంబురంగా బయలుదేరిన ఆమె, తల్లిగారి ఇంటికి చేరకముందే మార్గమధ్యలో దంపతులిద్దరూ వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విష�
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మొంథా తుపాను
వరద ఉధృతి నుంచి తమను కాపాడాలని కోరుతూ మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీవాసులు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మధిర-వైరా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడ�
జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉస్మాన్సాగర్ 2 గేట్లు ఒక అడుగు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా హిమాయత్సాగర్ 1 గేటును 3
భారీ వర్షాలకు మంజీరా నదిలో వరద ఉప్పొంగి సుమారు 60 రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మరో రెండుమూడు రోజుల్లో తెరుచుకోనున్నది.వరద ప్రవాహం నుంచి ఆలయం తేరుకున్నది. ఆలయం ముందు బ్రిడ�
ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం ఉమ్మడి జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా, జనగామ, హనుమకొండ, ములుగులో మోస్తరుగా కురిసింది. చెడగొట్టు వానతో పత్తి, వరి పంటలకు �