జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం ప ట్టింది. మధ్యాహ్నం వరకు 29గేట్లు ఎత్తి దిగువకు 1,93,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం వరద తగ్గుముఖం పట్టడంతో 21గేట్లు ఎత్తి దిగువకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చే�
సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం న
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక బహుళార్థక ప్రాజెక్టు సింగూరు.అలాంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది.పాలకుల నిర్లక్ష్యం,అధికారుల అలసత్వంతో సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక బీటలుపారే స్థాయికి
కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టు లు, చెరువులు, చెక్డ్యామ్లకు జలకళ వచ్చిం ది. పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఉన్న ఘనపూర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. చెరువులకు �
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వదర కొనసాగుతున్నది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి 32,821 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. ఎస్సా
కాళేశ్వర గంగ కదిలొచ్చింది. ఎక్కడో ఉన్న ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎదురెక్కి వచ్చింది. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే శ్రీరాంసాగర్ చెంతకు చేరింది. ఆదివారమే జిల్లాలో అడుగిడిన కాళేశ్వరం జలాలు �
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఉదయం 24,784 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 5,026 �
జూరాల ప్రాజెక్టుకు నిరంతరాయంగా వరద కొనసాగుతుండండతో జూరాల కృష్ణమ్మ నీటితో కళకళలాడుతుంది. ఎగువన వర్షాలు కురవడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న క్రమంలో జూరాల ప్రాజెక్ట�
కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద జూరాలను దాటుకుంటూ శ్రీశైలం డ్యాంకు భారీగా వచ్చి చేరుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వరదనీటి రాకతో రిజార్వాయర్ జలకళను సంతరించుకుంటుంది. సోమవారం జూరాల ప్రాజ�
ర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగ (గాజనూరు) డ్యాం పూర్తిగా నిండటంతో గేట్లెత్తి 87,841 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో టీబీ డ్యా
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. 56.7 అడుగుల గరిష్ఠ నీటిమట్టం వరకు చేరిన గోదావరి క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రి 10 గంటలకు 40.90 అడుగులకు తగ్గడంతో మూడు ప్రమాద హెచ్చరికలను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్�
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్ర�
భద్రాచలం వద్ద మూడ్రోజులపాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉగ్ర గోదావరి క్రమంగా శాంతిస్తోంది. వరద ప్రభావంతో ఏపీలోని విజయవాడ- ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం వద్ద పూ�
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 50 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు 52.30 అడుగుల వద్ద వేగంగా ప్రవహిస్తూ మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులక�