దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢ
Delhi | ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. సఫ్దర్జంగ్లో 5.6 డిగ్రీలుగా రికార్డయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో న్యూఢిల్లీకి రావాల్సిన 100కు పైగా �
Flights | క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యమంతటా విమాన సర్వీసులతోపాటు
Delhi | దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు
Face masks | దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై విమాన ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్ తప్పనిసరి కాదని పేర్కొన్నది.
హైదరాబాద్- ఢాకాల మధ్య డిసెంబర్ 8 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు నగరాల్ని నేరుగా కనెక్ట్ చేస్తూ మూడు వీక్లీ ఫ్లైయిట్స్ నడుపుతామని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హో�
Luxury Suit | సాధారణంగా లగ్జరీ సూట్ ప్రయాణం సామాన్యులకు గగనమే. కానీ, కరోనా తెచ్చిన మార్పులు చుక్కల్లో ఉండే లగ్జరీని మబ్బుల్లోకి దించింది. ఫస్ట్క్లాస్ ప్రయాణంలోనూ లగ్జరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి విమానయాన సంస�
Lufthansa | ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు (Lufthansa) చెందిన పైలట్లు స్ట్రైక్కు దిగారు. దీంతో సంస్థ 800 విమానాలను రద్దు చేసింది. జీతాల పెంపును డిమాండ్ చేస్తూ పైలెట్ల యూనియన్
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు
తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోక�
Hong Kong | హాంకాంగ్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో చైనాలో స్వయం ప్రతిపత్తికలిగిన ఈ ప్రాంతానికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం