Luxury Suit | సాధారణంగా లగ్జరీ సూట్ ప్రయాణం సామాన్యులకు గగనమే. కానీ, కరోనా తెచ్చిన మార్పులు చుక్కల్లో ఉండే లగ్జరీని మబ్బుల్లోకి దించింది. ఫస్ట్క్లాస్ ప్రయాణంలోనూ లగ్జరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి విమానయాన సంస�
Lufthansa | ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు (Lufthansa) చెందిన పైలట్లు స్ట్రైక్కు దిగారు. దీంతో సంస్థ 800 విమానాలను రద్దు చేసింది. జీతాల పెంపును డిమాండ్ చేస్తూ పైలెట్ల యూనియన్
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు
తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోక�
Hong Kong | హాంకాంగ్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో చైనాలో స్వయం ప్రతిపత్తికలిగిన ఈ ప్రాంతానికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం
శంషాబాద్ రూరల్, మార్చి 25: త్వరలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కర్నూలుకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు నడుస్తున్న విష
Aeroflot | ఐరోపా దేశాలకు విమానాలను నడిపేది లేదని రష్యా (Russia) విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ (Aeroflot ) ప్రకటించింది. సోమవారం నుంచి ఈయూలోని అన్ని దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
69 ఏండ్ల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా కాక్పిట్లోకి.. టాటా గ్రూప్నకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త బోర్డు ఓ అంకం ముగిసింది. ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను అమ్మేయాలన్న మోదీ సర్కారు పంతం నెరవేరింది.దే
న్యూఢిల్లీ: భారత్కు వెళ్లే రెండు విమానాలు టేకాఫ్ కోసం ఒకే సమయంలో ఒకే రన్పైకి చేరాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నాయి. ద
విమానం ల్యాండింగ్ సమయంలో కొత్త చిక్కులు 5జీతో ‘రాడార్ అల్టీమీటర్’కు అంతరాయం ఇదే జరిగితే తీవ్రస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం బైడెన్ యంత్రాంగానికి బోయింగ్, ఎయిర్బస్ లేఖ 5జీ ప్రారంభాన్ని వాయిదా వేయాల
న్యూఢిల్లీ, నవంబర్ 13: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణం ఉండే విమానాల్లో భోజన సేవలు పునఃప్రారంభించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సడలించేందుకు సమ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: విమానయాన సంస్థలు ఈ నెల 18 నుంచి దేశీయ సర్వీసులను ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపవచ్చని కేంద్రం మంగళవారం ప్రకటించింది. కరోనాకు ముందు నడిపిన సర్వీసుల్లో 85 శాతాన
Spicejet: స్పైస్ జెట్ ( Spicejet ) విమానయాన సంస్థ సెప్టెంబర్ 15 నుంచి 25 మధ్య మొత్తం 38 విమానాల రాకపోకలను పునఃప్రారంభించనుంది. ఈ మేరకు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్
మామునూరు నుంచి విమానాల రాకపోకలు | త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.