శంషాబాద్ రూరల్, మార్చి 25: త్వరలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కర్నూలుకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు నడుస్తున్న విష
Aeroflot | ఐరోపా దేశాలకు విమానాలను నడిపేది లేదని రష్యా (Russia) విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ (Aeroflot ) ప్రకటించింది. సోమవారం నుంచి ఈయూలోని అన్ని దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
69 ఏండ్ల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా కాక్పిట్లోకి.. టాటా గ్రూప్నకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త బోర్డు ఓ అంకం ముగిసింది. ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను అమ్మేయాలన్న మోదీ సర్కారు పంతం నెరవేరింది.దే
న్యూఢిల్లీ: భారత్కు వెళ్లే రెండు విమానాలు టేకాఫ్ కోసం ఒకే సమయంలో ఒకే రన్పైకి చేరాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నాయి. ద
విమానం ల్యాండింగ్ సమయంలో కొత్త చిక్కులు 5జీతో ‘రాడార్ అల్టీమీటర్’కు అంతరాయం ఇదే జరిగితే తీవ్రస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం బైడెన్ యంత్రాంగానికి బోయింగ్, ఎయిర్బస్ లేఖ 5జీ ప్రారంభాన్ని వాయిదా వేయాల
న్యూఢిల్లీ, నవంబర్ 13: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణం ఉండే విమానాల్లో భోజన సేవలు పునఃప్రారంభించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సడలించేందుకు సమ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: విమానయాన సంస్థలు ఈ నెల 18 నుంచి దేశీయ సర్వీసులను ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపవచ్చని కేంద్రం మంగళవారం ప్రకటించింది. కరోనాకు ముందు నడిపిన సర్వీసుల్లో 85 శాతాన
Spicejet: స్పైస్ జెట్ ( Spicejet ) విమానయాన సంస్థ సెప్టెంబర్ 15 నుంచి 25 మధ్య మొత్తం 38 విమానాల రాకపోకలను పునఃప్రారంభించనుంది. ఈ మేరకు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్
మామునూరు నుంచి విమానాల రాకపోకలు | త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ముంబై: ఆకాశ మార్గంలో రెండు విమానాలు ఎదురెదురుగా ప్రయాణించాయి. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత అలెర్ట్ కావడంతో అవి ఢీకొనే ప్రమాదం తప్పింది. జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడ�
తమ బ్రాండ్ పేరు, లోగో తప్ప విమానమంతా తెలుపు రంగులోనే ఉంటుంది. మరి ఇలా విమానాలు అన్నింటికీ ఒక తెలుపు రంగు మాత్రమే ఎందుకు వేస్తారో తెలుసా? దాని వెనుక ఒకటి కాదు.. చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద�
లండన్ వెళ్లే విమాన టికెట్ల ధరలను ఎయిర్లైన్ సంస్థలు భారీగా పెంచేశాయని ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ దీనిపై క్లారిటీనిచ్చింది.
కెనడా | కరోనా ఉధృతి కారణంగా ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 వరకునిషేధాన్ని
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు. స్టూడెంట్స్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారం నుంచి విమాన సర్వీసులను రెండు రెట్లు పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపి�