మామునూరు నుంచి విమానాల రాకపోకలు | త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ముంబై: ఆకాశ మార్గంలో రెండు విమానాలు ఎదురెదురుగా ప్రయాణించాయి. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత అలెర్ట్ కావడంతో అవి ఢీకొనే ప్రమాదం తప్పింది. జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడ�
తమ బ్రాండ్ పేరు, లోగో తప్ప విమానమంతా తెలుపు రంగులోనే ఉంటుంది. మరి ఇలా విమానాలు అన్నింటికీ ఒక తెలుపు రంగు మాత్రమే ఎందుకు వేస్తారో తెలుసా? దాని వెనుక ఒకటి కాదు.. చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద�
లండన్ వెళ్లే విమాన టికెట్ల ధరలను ఎయిర్లైన్ సంస్థలు భారీగా పెంచేశాయని ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ దీనిపై క్లారిటీనిచ్చింది.
కెనడా | కరోనా ఉధృతి కారణంగా ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 వరకునిషేధాన్ని
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు. స్టూడెంట్స్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారం నుంచి విమాన సర్వీసులను రెండు రెట్లు పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపి�
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు! | భారత్ నుంచి దుబాయి, అబుదాబికి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి దుబాయికి విమానాలు నడుస్తాయని గల్ఫ్ న్యూస్ తెలిపింది. అబుదాబికి
హాంగ్కాంగ్| గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధ