Fisheries Department | కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కమీషన్ల పాలన నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది.
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా �
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ గందరగోళంగా మారింది. మత్స్యశాఖ అధికారులు ఏటా ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ అందులో సగం మాత్రమే పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువులుండగా.. 2024
కృష్ణానదితీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్నున్నది. స్థానిక మత్స్యకారుల జీవనోపాధ�
‘చేపా.. చేపా ఎందుకు పెరగలేదంటే.. నాకు తెలియదు చేపలు పట్టే మత్స్యకారులను అడుగు.. చేపా.. చేపా.. ఎందుకు సన్నగా ఉన్నావంటే నాకు తెలియదు.. నాకు తిండి పెట్టని గుత్తేదారుడిని అ డుగు.. చేపా.. చేపా ఎందుకు తక్కు వ పరిమాణంలో �
బీఆర్ఎస్ హయాంలో కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువులో వదిలే చేప పిల్లల సంఖ్య తగ్గిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
చెయ్యి పార్టీ అమాత్యుడొకరు ముఖ్య నేత మీద మస్తు గుస్సా అయ్యిండట. ‘చెల్ ఈ మాత్రం దానికి నాకీ కొలువే వద్దు పో..!’ అని గరం గరం అయిపోయిండట. ఇప్పుడు అందరూ గీ ముచ్చట మీదనే గుసగుసలు పెడుతున్నరు.
ఉచిత చేపపిల్లల పంపిణీ టెండర్లకు స్పందన అంతంత మాత్రంగానే లభించింది. నిరుటి బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో 5 జిల్లాలకు కనీసం ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. ఇక మిగిలి�
మత్స్యకారుల కోసం మరో రెండు సౌకర్యాలను మత్స్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. చేపల చెరువుల లీజును ఆన్లైన్లో చేసుకునేందుకు వీలుగా ‘మీ-సేవ’ యాప్తోపాటు సమస్యల నివేదన కోసం టోల్ ఫ్రీ నంబర్ 9044480333ను అందుబా�
చెరువుల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 703 చెరువులు, రిజర్వాయర్లలో 1.94 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక �
రాష్ట్ర అవతరణ అనంతరం చేపట్టిన చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్యసంపద గణనీయం గా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 644 చెరువు లతోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టు లు ఉన్నాయి. వీటిలో వచ్చే వర్షాకాలంలో 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాది�
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర మత్స్యకార సహకార సొసైటీల సమాఖ్య చైర్మన్గా పిట్టల రవీందర్, వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య నియామకం అయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం