డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కోపమొచ్చింది. మధిర పెద్ద చెరువులో లెక్కా పత్రం లేకుండా మత్స్య శాఖ అధికారులు చేపపిల్లలు వదలడంపై ఆయన మండిపడ్డారు. కేజీలు, ప్యాకెట్ల చొప్పున చేపపిల్లలు వదలడం ఏమిటని తీవ్ర అ
రాష్ట్రంలో 26,326 చెరువుల్లో పంపిణీ చేయాల్సిన 84.62 కోట్ల ఉచిత చేపపిల్లల పంపిణీ గాను ఇప్పటివరకు 26 జిల్లాల్లో 11.31 కోట్ల చేపపిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ పేర్కొంది.
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం నత్త నడకన సాగుతున్నది. ఈ నెల 30 నాటికి చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కనీసం 10 శాతం పంపిణీ కూడా పూర్తి కాలేదు.
మత్స్యశాఖ ఆధ్వర్యంలో సింగరేణి మండలంలోని చెరువులకు సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 40 చెరువులకు కలిపి 20 మత్స్య సొసైటీలు ఉండగా మొదటి విడతగా..
అనుమతి పత్రాలు ఏవీ లేకున్నా అధికారులకు కావాల్సిన కరెన్సీ నోట్లు ఇస్తే చాలు అన్ని అనుమతులూ ఇంటికే వస్తాయని జిల్లా మత్స్య శాఖ అధికారులు మరోసారి రుజువు చేశారు. జిల్లా మత్స్య శాఖ అధికారులు, సిబ్బంది దరఖాస్త
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో భాగంగా రొయ్యపిల్లల సరఫరా టెండర్లలో మత్స్యశాఖ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కి అనర్హులకు టెండర్లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు
తెలంగాణలోని మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ల ప్రక్రియను చేప
తెలంగాణ రాష్ట్రంలో మాంసాహారులు అధికంగా ఉన్నప్పటికీ.. చేపల వినియోగంపై అవగాహన లేకపోవడంతో తక్కువగా వినియోగిస్తున్నట్టు కేంద్ర మత్స్యశాఖ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన అధ్యయనం పలు అంశాలను తెలిపింది. రా�
ఉచిత చేప, రొయ్య పి ల్లల పంపిణీ పథకం టెండర్ల గడువును మత్స్యశాఖ మరోసారి పొడిగించింది. ఈ మేరకు 9 జిల్లాల్లో ఒక్క టెండరూ రాకపోవడంతో ఈనెల 12 వరకు గడువును పొడించినట్టు మ త్స్యశాఖ అధికారులు వెల్లడించారు.
ACB | నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మత్స్య శాఖ అధికారిణిగా పని చేస్తున్న ఎం చరిత రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
Fisheries Department | కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కమీషన్ల పాలన నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది.
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా �
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ గందరగోళంగా మారింది. మత్స్యశాఖ అధికారులు ఏటా ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ అందులో సగం మాత్రమే పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువులుండగా.. 2024
కృష్ణానదితీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్నున్నది. స్థానిక మత్స్యకారుల జీవనోపాధ�