నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 644 చెరువు లతోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టు లు ఉన్నాయి. వీటిలో వచ్చే వర్షాకాలంలో 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాది�
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర మత్స్యకార సహకార సొసైటీల సమాఖ్య చైర్మన్గా పిట్టల రవీందర్, వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య నియామకం అయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖ.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)తో జతకట్టింది. భారతదేశం అంతటా డ్రెడ్జింగ్, ఇతర సముద్ర కార్యకలాపాల ద్వారా ఫిషింగ్ హార్బర్లు, రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరులన�
మత్స్య సంపదలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులు చేసే దశకు సంపద పెరిగిపోయిందని తెలిపారు.
Telangana | దేశంలో ఇన్ల్యాండ్ ఫిషరీస్ విభాగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయాన్ని ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ విభాగాల కేంద్ర మంత్రి పర్శోత్తమ్ రూపాలా వెల్లడించారు.
దేశంలో మత్స్యరంగం అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న రాష్ర్టాలన్నింటిలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలను అమలుపరుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభు�
మహేశ్వరం : కులవృత్తులకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసి ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిధిలోని రావిర్యాల, కొత్వాల్ చెరువుతండాలలో సమీకృత మత్స్య శాఖ అభ�
బడంగ్పేట : రాష్ట్రంలో ఉన్న 30వేల చెరువులలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాల�
టేకులపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందు తున్నాయని జడ్పీచైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి జడ్పీచైర్మన్ కోరం �
ఏటా 60 లక్షల చేపపిల్లల విత్తనం ఉత్పత్తి ఏడు రాష్ర్టాలకు విత్తన పిల్లల ఎగుమతి ఏడాదికి 2 కోట్ల దాటి టర్నోవర్ నల్లగొండ జిల్లా యువ రైతుల విజయం మత్స్యపరిశ్రమ అంటే గుర్తొచ్చేది ఏపీలోని కోస్తాప్రాంతం. ఆ ప్రాంతం
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ : మత్స్య కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూటికి నూర
మరో 9 లక్షల చేపపిల్లలు అందజేస్తాం జిల్లాకు 25లక్షల పెద్ద, 14లక్షల చిన్న చేపపిల్లలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి కోట్పల్లి/ధారూర్ : మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలు�
బండ్లగూడ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గుర్తుంపునిచ్చిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ �
ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది కారణమేదైనా సరే మరణిస్తే రూ.2 లక్షలు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ 105 కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మత్స్య సహాకారం సంఘాల్లో న�