బడంగ్పేట : రాష్ట్రంలో ఉన్న 30వేల చెరువులలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాల�
టేకులపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందు తున్నాయని జడ్పీచైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి జడ్పీచైర్మన్ కోరం �
ఏటా 60 లక్షల చేపపిల్లల విత్తనం ఉత్పత్తి ఏడు రాష్ర్టాలకు విత్తన పిల్లల ఎగుమతి ఏడాదికి 2 కోట్ల దాటి టర్నోవర్ నల్లగొండ జిల్లా యువ రైతుల విజయం మత్స్యపరిశ్రమ అంటే గుర్తొచ్చేది ఏపీలోని కోస్తాప్రాంతం. ఆ ప్రాంతం
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ : మత్స్య కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూటికి నూర
మరో 9 లక్షల చేపపిల్లలు అందజేస్తాం జిల్లాకు 25లక్షల పెద్ద, 14లక్షల చిన్న చేపపిల్లలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి కోట్పల్లి/ధారూర్ : మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలు�
బండ్లగూడ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గుర్తుంపునిచ్చిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ �
ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది కారణమేదైనా సరే మరణిస్తే రూ.2 లక్షలు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ 105 కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మత్స్య సహాకారం సంఘాల్లో న�
జూలై 8న మత్స్యకారుల సమస్యలపై సమావేశంసమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హామీ మేరకు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు త్వరలో రూ.6 లక్షల బీమా పథకం అమలు చ�
మత్స్య పరిశ్రమ అంటే కొనసీమే అన్నట్టు ఉండేది ఒకప్పుడు ! మనకు చేపలు కావాలంటే దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారాయి.