గ్రామీణ జీవనోపాధి బలోపేతంలో పశుసంపద, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమలశాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమై�
దేశంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడం, చేపల ఉత్పత్తిని పెంచడంతోపాటు మత్స్యకారుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) విషయంలో రాష్ట్ర ప్
చేపల సాగులో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులను ఇచ్చే మేలురకం చేపల రకాలను అభివృద్ధి చేయడంపై పాలేరు మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించక చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే చెరువులకు �
వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి, ఆర్థికంగా మత్స్యకారుల బలోపేతానికి రూ.1,000 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సంసిద్ధతను వ్యక్తం చేసిందని రాష్ట్ర ఫిషరీస్ ఫెడర�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఎదుగుదలకు ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. జిల్లాలో 732 చెరువులు, ఇతర జలాశయాలు ఉండగా, వాటిల్లో ఈ ఏడాది 2కోట్ల 72లక్షల 39వేల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ లక్ష్
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నది. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్
ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన�
ఒక్క చెరువుతో ఊరికి ఎన్నో ఉపయోగాలు. గ్రామానికి ఆదాయ వనరు. నాడు ఆంధ్రా పాలనలో చెరువులు లేక ఊర్లన్నీ బోసిపోయేవి. నెర్రలుబారిన చెరువులు వాన వస్తే తూటికాడలతో నిండిపోయేవి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి గుం�
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 8, 9, 10 తేదీల్లో జిల్లా కేంద్రంలో చేప ఉత్పత్తుల ఆహార మేళా(ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరిత తెలిపారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో వివిధ సం�
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�