దేశ ఆర్థిక వ్యవస్థలో 46 శాతం వాటా గలిగిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా అహోరాత్రులు కృషిచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కృషికి తెలం
కుల వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది.
మత్స్య సంపదలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులు చేసే దశకు సంపద పెరిగిపోయిందని తెలిపారు.
రాష్ట్రంలో 5,970 సొసైటీల ఏర్పాటు మొత్తం సభ్యుల సంఖ్య 3.75 లక్షలు ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూర్చేలా.. సభ్యత్వాల కోసం మత్స్యశాఖ స్పెషల్డ్రైవ్ హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక మత్స్యకార సొ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగంలో అమెరికాకు చెందిన ఫిష్ ఇన్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
కడ్తాల్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్ర�
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకార్మికుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో కార్మికులకు ఉచిత
ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్�