ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి ఎగనామం పెట్టే అవకాశం కనిపిస్తున్నది. గతేడాది సైతం చెరువుల్లో కేవలం 50 శాతం సీడ్ వేసి చేతులు దులుపుకున్నది. ఇప్పుడు మొత్తానికే మంగళం పాడి మత్స్యకారుల ఉపాధి గండికొట్టనున్నది
మత్య్సకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కారు అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకా
తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలోనే గొలుసుకట్టు చెరువులను బాగు చేయాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయతో వాటికో రూపం తీసుకొచ్చారు. రెండు పంటలకు నీరందించే స్థాయిలో అభివృద్ధి చేశారు. ‘మత్స్య�
Minister Errabelli | సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లలను అందజేస్తూ ముదిరాజ్ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా నీలి విప్లవం తీసుకొచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలం అమ్మ�
స్వరాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం
Minister Talasani | దేశం అబ్బుర పడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండ పోచమ్మ రిజర్వాయర్లో ఉచిత చేప, రొయ్య పిల్లలను వదిలా�
Ministers Harish Rao | జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఏడో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం పరిధిలోని సిద్దిపేట
MLA Aruri Ramesh | మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
MLA Aruri | మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం
Minister Indrakaran Reddy | ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని..మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం స్వర్ణ ప్రాజెక్ట్�
Warangal | దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు
Minister Sabitha Indra Reddy | సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులకు ప్రాధాన్యమిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | మత్య్సకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సరళ సాగర్ ప్రాజెక్ట్లో ఉచిత చేప పిల్లలను వదిలారు.