వనపర్తి : ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరంగాపూర్ మండలం రంగ సముద్రం జలాశయం, పెబ్బేరు మండలం మహాభూపాల సముద్రంలో చేపపిల్�
కామారెడ్డి : కులవృత్తుల వారు స్వగ్రామంలోనే ఉపాధి పొంది మంచిగా బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణ పరిధిలోని కల్కి చెరువులో ప్ర�
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం మంత్రి జిల్లాలోని నంగునూర్ మం�
జగిత్యాల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలోని బుగ్గారం మండలంలో గల పెద్దమ్మ చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సం
కరీంనగర్ : తెలంగాణ రాకముందు నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఉండేవి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకుంటే స్వరాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్ర�
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంప�
ఈ ఏడాది విజయవంతంగా పంపిణీ 23 వేలకు పైగా నీటి వనరుల్లోకి విడుదల 72 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లతో 6.47 కోట్ల రొయ్యల పంపిణీ ఆరేండ్లలో చేప పిల్లలకు రూ.280 కోట్లు ఖర్చు ఫలితంగా రూ.13 వేల కోట్లకు ఉత్పత్తి