రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపలు, రొయ్యపిల్లల పెంపకం బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని, ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
చేపల సాగులో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులను ఇచ్చే మేలురకం చేపల రకాలను అభివృద్ధి చేయడంపై పాలేరు మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కులవృత్తులపై ఆధారపడ్డవారికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారు.
చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హత్నూర పెద్ద చెరువులో 42 వేలు, సికిందలాపూర్ చెరువులో 50 వేలు చేప పిల్లలను ఆమె వదిలారు.
కొర్రమీను రకం చేపల పెంపకం తో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరులోని మత్స్య కళాశాల విద్యార్థులకు రైతులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింత కుంట మండలం నెల్లికొండలో శుక�
చేపల పెంపకంతో తాము ఉపాధి పొందడంతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో బుధవారం ‘చేపపిల్లల పెంపకం-యాజమాన్య పద్ధతులు’ అ�
రైతులు చేపల పెంపకంతో లాభాలు గడించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ చేపల చెరువులు విరివిగా వేసుకోవాలని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేట ఊరచెరువు, కొండారెడ్డిపల్లి పెద్దచెరువుల్లో ఎమ్మెల్యే ప్ర
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే చేపల పెంపకం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపపిల్లలను వదిలే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 348 చెరువుల్లో 50 ల
సంగారెడ్డి జిల్లాలో నీలి విప్లవం సాకారం దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నది. మత్స్య సంపద అభివృద్ధితో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట�
కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చని, అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర మత్స్య ఫెడరేషన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్