కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఏడేండ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. దీంతో 2023-24 సీజన్కు రెట్టించిన ఉత్�
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ క్రమంలో సర్కారు అందిస్తున్న సాయంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలోనూ చేపల చెరువులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో నర్సరీల్లో చేప పిల్లలను పెంచేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే నర్సరీల్లోని చేప పిల్లలకు ఎలాంటి దాణా వాడాలో సరైన అవగాహన లేకపోవడం వల్�
చెరువుల నిర్మాణాలకు సబ్సిడీ జనరల్ వారికి 40 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60 శాతం.. మత్స్యకారులకు మంచి తరుణం జిల్లాలో 42 చేపల చెరువులు మంజూరు మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 3 : తెలంగాణ ప్రభు త్వం అన్ని వర్గాలవారి�
Cage Fish farming | చేపల పెంపకం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు అవకాశాలు ఉన్న వ్యాపారం. కేజ్ ఫిషింగ్ పద్దతి ఒకటి. ఈ పద్ధతిలో చేపలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలను...
చేపల పెంపకం చేపట్టే రైతులు సరైన చేపపిల్లలను ఎంపిక చేసుకోవాలి. వాటిని చెరువులలో సక్రమ విధానాలలో వదులాలి. అప్పుడే మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.