అడవి బతికితే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు దొ రుకుతుందని గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు గ్రీన్ కవరేజ్ పెరిగేందుకు దోహదపడింది. అడవిపై కత్తిగట్టే యత్నం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో అడ�
మానవ తప్పిదాలతోనే అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో జీవపరిణామ వ్యవస్థకు భంగం కలిగే ప్రమాదం ఉన్నదని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఐజీ ఎస్ రాజేశ్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ�
రాష్ట్రంలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
దవాఖానలలో వందలాది మంది రోగులు ఉంటారని, అనుకోని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడానికి రెండు మార్గాలు తెరిచి ఉంచాలని అగ్నిమాపక శాఖ హైదరాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఫైర్ అధికారి రాజేందర్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం అగ్ని ప్రమాదాలు సంభవ
అగ్ని మాపకశాఖ నియమాలు పాటిస్తూ.. ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విపత్తు �
జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేకచోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి.
జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో కాలం చెల్లిన రియాక్టర్లను వెంటనే మార్చాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. రసాయనిక పరిశ్రమల్లో భద్రతపై బుధవారం కలెక్టరేట్లోని త�
వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ అధికారులతో మంత్రి సమీక్షించారు.
హ్యూమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి, టోలిచౌకి సాలార్జంగ్ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నానల్నగర్ సాలార్జంగ్ కాలనీ యూసుఫ్ టెక్రి
ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ఇంకా ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు ఉపయోగపడే ఆపదమిత్ర వలంటీర్ల ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించార�
అడవిలో కార్చిచ్చు వ్యాపించేందుకు అనేక కారణాలను చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న అటవీ సంపదను కాపాడుకునేందుకు ఏటా వేసవికి ముందుగానే అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
పత్తి చేతికి వచ్చే ముందు, ఏరిన పత్తిని నిల్వ చేసినప్పుడు అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్రామాల్లో నిండుగా తెల్లబంగారం నిల్వలు దర్శనమి�