రైతులు ఇప్పుడిప్పుడు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మొన్నటి వరకు వరికోయగా, మిగిలిన కొయ్యకాళ్లు లేకుండా చేసేందుకు చాలా మంది నిప్పు పెడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజల ప్రశంసలు అందుకుంటున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. విపత్తు సమయాల్లో ప్రజలకు సాయం అందించే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ
నిప్పును నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదు. అసలే ఎండాకాలం.. మండుతున్న ఎండలు.. గ్రామాల్లో మరీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక శాఖ హెచ్చరిస్తున్న�