మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చమురును తీసుకుని వస్తున్న భారీ పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని బోల్తా పడటంతో 143 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.
జాతీయ అగ్నిప్రమాదాల భద్రతా వారోత్సవాల వేళ పాశమైలారంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం వెంకర్ కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాప్తి చెందగా స్పంది�
మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దవాఖానలోని ఆపరేషన్ థియేటరలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు సర్జికల్ వార్డుకు విస్తరించాయి. దీంతో పొగలు దట్టంగా అల
ఒక్కసారిగా ద్విచక్ర వాహనం లో మంటలు చెలరేగి కొద్దిసేపట్లోనే పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు అదృష్టవశాత్తు వాహనాన్ని రోడ్డుపైనే వదిలి ప్రాణాలు కాపాడుకున్నాడు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వీటి కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో దేవుడికి పెట్టిన దీపం అంటుకోవడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లకు ప్రమాదం తప్పింది. రైజర్స్ ఆటగాళ్లు బస చేస్తున్న పార్క్ హయత్ హోటల్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా హోటల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వె�
ఆసియా ఖండంలోనే అత్యధిక పరిశ్రమలున్న పటాన్చెరు ప్రాంతంలో అగ్నిప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇక్కడి పరిశ్రమల్లో ఆగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు ఒకటే అగ్నిమాపక వాహనం ఉండడంతో అత్యవసర వేళల్లో
PSL 2025 | పాకిస్తాన్ సూపర్ లీగ్ శుక్రవారం మొదలైంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్లోని హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్ఎల్ జట్టు క్రికెటర్లతో పాటు సిబ్బంది ఈ హోటల్లోనే బస చేశా
సింగపూర్లో మంగళవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు మరో 19 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనలో పదేండ్ల బాలిక మృతి చెందిందని అధికారులు తెలిపారు. రివర్ వ్యాలీ రోడ్లో
Chiranjeevi | పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడికి గాయాలైన ఘటనపై పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ప్రస్తుతం మార్క్ బాగానే ఉన్నాడని, అతడి కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుత
మండలంలోని రామకృష్ణాపూర్ పరిధి మామిడి తోటకు సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఘటనలో సుమా రు 2వేలకు పైగా మామిడి చెట్లు కాలిపోయాయని రైతు తిరుపతిరావు తెలిపారు. సుమారు రూ.30 లక్షల వరక�