Fire accident | ఓ పారిశ్రామిక వాడ (Industrial Area) లోని వే బ్రిడ్జి (Weigh Bridge) పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇ�
మద్యం మత్తులో సిగరెట్ వెలిగించుకుని.. దానిని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంటలు చెలరేగడంతో మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) మండలంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీ�
అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు (Telugu Students) క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్హామ్లోని కెల్లామ్ స్ట్రీట్లో ఉన్న రెండు అపా�
కారులో మంటలు చెలరేగగా.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెల�
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో రవ్వలు ఎగిసిపడి స్టేషన్ ప్రాంగణంలోని వివిధ కేసుల�
కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
Fire accident | ఓ వుడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్ రాష్ట్రం కచ్ పట్టణంలోని గాంధీధామ్ బచౌ హైవేకు ఆనుకుని ఉన్న వుడ్ కంపెనీలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.
Fire accident | నోయిడా (Noida) లో మరో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఇటీవల సెక్టార్ 63లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ఘటనను మరువకముందే ఇవాళ సూరజ్పూర్ (Surajpark) లోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవ
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జగయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి కోల్డ్ స్టోరేజీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గిడ్డంగి మొత్తానికి
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి.
ములకలపల్లి మండలం కమలాపురంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం పది గంటల సమయంలో స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. మిగతా రూములకు పొగ వ�
Fire accident | గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి భయాందోళనకు గురైన విద్యార్థులు భయంతో పాఠశాల ఆవరణలోని చెట్టు కిందకు పరుగులు తీశారు.
Heathrow Airport: హీత్రూ విమానాశ్రయాన్ని బంద్ చేశారు. గురువారం రాత్రి లండన్లోని ఓ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
షార్ట్ సర్క్యూట్తో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ దగ్ధమైన సంఘటన గురువారం తొండుపల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లి రెవెన్యూ పరిధిలోని నూతనం�