Swapnalok Fire Accident | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అడుగడుగునా కాంప్లెక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యం ఉందని, వారు ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రాణనష్�
Swapnalok Fire Accident | ‘వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు. పొట్టచేతపట్టుకొని ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చారు. మరి కాసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇండ్లకు వెళ్తామనుకుంటున్న సమయంలోనే అగ్నికీలలు చుట్టుముట్టాయి. దట్�
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు.
వారంత యువతీయువకులు.. అందరూ పేద కుటుంబాలకు చెందినవారు.. ఏదైనా ఉద్యోగం చేసి తమ తల్లిదండ్రులకు అండగా నిలవాల్న తపనతో హైదరాబాద్ బాటపట్టారు. డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లె�
Minister Talasani Srinivas Yadav | స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగ�
Swapnalok Fire Accident | సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అ�
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులను ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి, శివ ప్రశాంత్గా గుర్తించారు.
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ( Fire Accident ) ఆరుగురు మృతి చెందారు. వీరంతా ఒక ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ప్రమీల, వెన్న�
Minister Talasani Srinivas Yadav | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ అపార్ట్మెంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలా�
Fire Accident | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. భవనంలోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్ర�
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ఏరియాలో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నీచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) కాన్పూర్ దేహాత్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. కాన్పూర్ దేహాత్ (Kanpur Dehat) ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా (Harmau Banjaradera) అనే గ్రామంలోని ఓ గుడిసెలో అగ్ని ప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది.
మండలంలోని ఎల్లారం గ్రామ రహదారి పక్కన ఉన్న ఆధునిక వ్యవసాయ మార్కెట్ గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు లక్షల గన్నీ బ్యాగులు కాలిపోయినట్లు జిల్లా సివిల్ సైప్లె డీఎం అభిషేక్ తెలిపారు. ఆయన గోదామును శ�
ఒడిశాలోని (Odisha) పూరిలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping complex) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్లో (Laxmi Market Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.