Fire accident | మెక్సికోలోని ఓ శరణార్థి కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 29 మందికి కాలిన గాయాలయ్యాయి. సొంత దేశంలో ఉండలేక, అగ్రరాజ్యం అమెరికాలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తూ అ�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అబిడ్స్లో (Abids) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబిడ్స్లోని బొగ్గుల కుంట కామినేని హాస్పిటల్ (Kamineni Hospital) పక్కనే ఉన్న కారు మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గ్య
Fire Accidents | ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఆధునిక వాహనాలు, ఇతర సామగ్రిపై తెలంగాణ అగ్నిమాపకశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కొత్త వాహనాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు �
Minister Srinivas Yadav | క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నివిధాలా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంత్రిని వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివ�
Swapnalok Fire Accident | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అడుగడుగునా కాంప్లెక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యం ఉందని, వారు ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రాణనష్�
Swapnalok Fire Accident | ‘వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు. పొట్టచేతపట్టుకొని ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చారు. మరి కాసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇండ్లకు వెళ్తామనుకుంటున్న సమయంలోనే అగ్నికీలలు చుట్టుముట్టాయి. దట్�
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు.
వారంత యువతీయువకులు.. అందరూ పేద కుటుంబాలకు చెందినవారు.. ఏదైనా ఉద్యోగం చేసి తమ తల్లిదండ్రులకు అండగా నిలవాల్న తపనతో హైదరాబాద్ బాటపట్టారు. డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లె�
Minister Talasani Srinivas Yadav | స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగ�
Swapnalok Fire Accident | సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అ�
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులను ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి, శివ ప్రశాంత్గా గుర్తించారు.
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ( Fire Accident ) ఆరుగురు మృతి చెందారు. వీరంతా ఒక ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ప్రమీల, వెన్న�