Fire Accident | నగరంలోని కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని పునానాపూర్లోని ఓ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ నదికి సమీపంలో ఉన్న ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
మండలంలోని దోతిగూడెంలో గల ఎస్వీఆర్ లేబోరేటరీస్లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై మంటలార్పడంతో పెనుప్రమాదం తప్పింది.
బీహార్లోని ముజఫర్పూర్లో అవధ్-అసోం ఎక్స్ప్రెస్కు భారీ ప్రమాదమే తప్పింది. అవధ్-అసోం ఎక్స్ప్రెస్ అసోంలోని డిబ్రూగఢ్ నుంచి బెంగాల్లోని లాల్గఢ్కు వెళ్తున్నది.
కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తుండగా రసాయన చర్య జరిగి సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
Rangareddy | రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లి టాటానగర్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ కారు షెడ్డులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని కేకులే ఫార్మా లిమిటెడ్లోని నాల్గో బ్లాక్లో షార్ట్ సర్క్యూట్తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడే సాల్వెంట్ ఉండడంతో మంటలు అంటుకున్నట్లు సిబ్బంది, కార్మికుల
ఫైర్సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల�
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాగ్లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్ద
అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో