ఇండోనేషియా రాజధాని జకార్తలో (Jakarta) భారీ అగ్నిప్రమాదం (Massive blaze) జరిగింది. జకార్తాలో ఉన్న ఓ చమురు డిపోలో (Fuel storage depot) పేలుడు సంభవించింది. దీంతో 16 మంది దుర్మరణం చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని (Delhi) సుల్తాన్పురిలో (Sultanpuri ) ఉన్న మురికి వాడల్లో (Slums) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Viral Video | అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి ఆ భవనం కుప్పకూలింది. కేవలం ఐదు సెకండ్లలో ఆ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ భవనం చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకున్నది. మన్ననూరు, అమ్రాబాద్ రేంజ్లో మంగళవారం అడవి అగ్నికి ఆహుతైంది. అక్కమహాదేవి, బిళం, వటువర్లప�
దక్కన్ మాల్లో అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో.. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శేరిలింగంపల్లి జోన్లో ముందస్తు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అగ్ని ప్రమాద నివారణ పరికాలు, తగు జాగ్రత్తలు తీసుకోవటంలో వ�
కూకట్పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి.
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. తాండూరు మండలం, గుంతబాసుపల్లి గ్రామ శివారులోని ఇండోస్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు యాసిడ్తో నిండిన ఓ డ్రమ్ము పగలడంతో మంటలు చెల
హైదరాబాద్లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలల�
Fire Accident | నగరంలోని కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని పునానాపూర్లోని ఓ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ నదికి సమీపంలో ఉన్న ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
మండలంలోని దోతిగూడెంలో గల ఎస్వీఆర్ లేబోరేటరీస్లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై మంటలార్పడంతో పెనుప్రమాదం తప్పింది.
బీహార్లోని ముజఫర్పూర్లో అవధ్-అసోం ఎక్స్ప్రెస్కు భారీ ప్రమాదమే తప్పింది. అవధ్-అసోం ఎక్స్ప్రెస్ అసోంలోని డిబ్రూగఢ్ నుంచి బెంగాల్లోని లాల్గఢ్కు వెళ్తున్నది.
కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తుండగా రసాయన చర్య జరిగి సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.