సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లో శనివారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రైవేటు కంపెనీ డీజీఎం ఇంట్లో రూ.1.65 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో భారీగా నగదు ఉండటంపై పోలీసులు దర�
Fire accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సమీపంలోని గ్రేటర్ నోయిడా (Greater Noida)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నోయిడాలోని గౌర్ సిటీ (Gaur City)లో గల 14 అవెన్యూ సొసైటీ (14 Avenue society) లోని రెసిడెన్షియల్ టవర్స్ (residential towers)లో పెద్ద ఎత్తున
Fire Accident | గుజరాత్లోని ఆరావళిలో ఓ బాణసంచా కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు మాత్రమే ఉందని సమాచారం ఉందని అధికారులు పేర్కొ�
చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్
పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబాన్ని చూసి విధి తట్టుకోలేకపోయింది. గాఢ నిద్రలో ఉన్న భార్యాభర్తలను, చిన్నారిని ఊపిరాడకుండా చేసి కబలించేసింది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ కుషాయిగూడలో ఈ హ�
హైదరాబాద్లోని కుషాయిగూడలో (Kushaiguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో (Timber depot) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire accident). క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డా�
చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో చ
చీమలపాడులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలతోపాటు గాయపడిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కారేపల్�
మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జీపీ రసాయన పరిశ్రమ నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
హిమాచల్ప్రదేశ్లోని (Himachal Pradesh) కుల్లు (Kullu) జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బంజార్ ప్రాంతంలో సోమవారం ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Summer | పదిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమికి మనుషులే కాదు, జంతువులకు, వాహనాలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అకస్మాత్తుగా వాహనంలో నుంచి మంటలు వస్తున్న సందర్భాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఎండాకాలం