ముషీరాబాద్కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరె�
గోఫస్ట్ ఎయిర్లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దుర్వినియోగం చేయడంపైనా ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వక్ర ఉద్దేశాలతో వీటిని దాఖలు చేస్తున్నారని మండిపడింది.
Raj Samadhiyala | ఎన్నికలంటేనే రాజకీయ పార్టీల ప్రచార హోరు. అభ్యర్థుల ప్రచార జోరు. ప్రత్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలు. కార్యకర్తల హంగామా. అయితే ఇవన్నీ ఆ ఊర్లో కనబడవు. ఎన్నికల సందర్భంగా
Drunk Driving | దుబాయ్లో ఓ భారతీయుడికి అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. తాగి వాహనం నడిపినందుకుగానూ భారీగా జరిమానా విధించారు. బుర్ దుబాయ్లోని సమీప ప్రాంతంలో భారత్కు చెందిన 39ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి వాహనం నడు�
యూపీ పదో తరగతి బోర్డు పరీక్షలో టాపర్గా నిలిచిన విద్యార్థికి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆ విద్యార్థికి జరిమానా పడింది. బారాబంకి జిల్లాలోని యంగ్స్ట్రీమ్ ఇంటర�
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులే లక్ష్యంగా ప్రతి ఏటా ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతున్నది. ప్రజలు చెత్త�
లక్నో: విద్యుత్ లైన్మెన్కు ట్రాఫిక్ పోలీసుల జరిమానా విధించారు. దీంతో ఆగ్రహించిన అతడు ఆ పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో ఈ సంఘటన జ�