పారిస్: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్కు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. గూగుల్ తమ వార్తలను వాడుకొన్నందుకు నగదు చెల్లించాలని ఫ్రెంచ్ ప్రచురణకర్తలు, వార్తా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వి�
పారిస్,జూలై : గూగుల్ కు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 500 మిలియన్ యూరోలు (రూ.4,415 కోట్లు) విధిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. పలు దేశాలు డిజిటల్ కంటెంట్ విషయంలో కఠిన న
జరిమానా| మన ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా వేడుక జరిగినా, ఆకరికి ఎవరైనా చనిపోయినా.. ఇలా సందర్భం, సమయం ఏదైనా మనకు పటాకులు కాల్వడం అలవాటు. అయితే ఇకమీదట అలా చేస్తామంటే కుదరదు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఏడాపెడా బాంబ�
కోల్కతా, జూన్ 30: సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయనందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. గత నెలలో నారద స్టింగ్ ఆపరేషన్ కేసుల
పారిస్: ఫ్రాన్స్లోని ఓ కోర్టు ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియాకు 10 లక్షల యూరోలు (సుమారు రూ.8.90 కోట్లు) జరిమానా విధించింది. తమకు సమస్యాత్మకంగా మారిన కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, అసంతృప్త వినియోగదారులపై న�
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)లపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొరడా ...
ముంబై, మే 28: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. వాహన రుణాలకు సంబంధించిన నియమ నిబంధనలు అతిక్రమించినందుకుగాను బ్యాంక్పై రూ.10 కోట్ల జర
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారి నుంచి 25 రోజుల్లో ఏకంగా రూ 11.44 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు ఢిల్లీ పోలీస�
బాంబే హైకోర్టులో పిల్కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్ల జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వైరస్ బాధితుల వైద్యం కోసం వినియోగించేలా ఆదేశించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయ�
రైల్వే ప్రాంగణాల్లో మాస్కు లేకుంటే రూ.500 ఫైన్ రైళ్లలో ఉమ్మితే రూ.500 వరకు జరిమానా న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో, రైలు ప్రయాణంలో ఇక తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అంతేకాదు రైల్వే పరిసరాల్ల�