అలీబాబాపై భారీ జరిమానా విధించిన చైనా రెగ్యులేటర్లు గుత్తాధిపత్యం, అక్రమాల ఆరోపణలు బీజింగ్, ఏప్రిల్ 10: ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్పై చైనా భారీ ఫైన్ వేసింది. ఏకంగా రూ.20,775 కోట్ల (2.78 బిలియన్ డాలర్లు ల�
రెన్యువల్కు నేడే తుది గడువు: జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ):ట్రేడర్లు ట్రేడ్ లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే 100శాతం పెనాల్టీతోపా టు నెలకు 10శాతం అదనపు పెనాల్టీ వి
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో రెండో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విదించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20
చెన్నై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా