Water Shortage In Delhi | ఎండలు మండుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశి
RBI | ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాక్ ఇచ్చింది. బీవోబీ (BOB)కి మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
PAN-Aadhaar Link | పాన్-ఆధార్ కార్డు అనుసంధానం మిస్ అయిన వారు రూ.6000 జరిమానా చెల్లించాలి. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలవారు సైతం రూ.2000 పెనాల్టీ పే చేయాల్సిందే.
Mahesh Bank | సైబర్ సెక్యూరిటీని గాలికొదిలేసిన మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. ఇలా ఒక బ్యాంకుపై ఆర్బీఐ ఫైన్ విధించడం ఇదే ఫస్ట్ టైం.
ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో ఒకటైన సింగపూ ర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) రాష్ట్రంలోని వర్సిటీలతో జట్టుకట్టనున్నది. ఇంజినీరింగ్, ఆర్ట్స్, ఫైన్, లిబరల్ ఆర్ట్స్ వంటి రంగాల్లో ప�
Railways | రోజురోజుకు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల మంది టికెట్ లేకుండా ప్రయాణించారని రైల్వే అధికారులు తెలిపారు.
ఓ ఖాతాదారుడికి డెబిట్ కార్డు జారీ చేయకుండానే, అతడి అకౌంట్ నుంచి చార్జిల కింద రూ.590 యాక్సిస్ బ్యాంక్ వసూలు చేసింది. తార్నాకలోని హనుమాన్నగర్కు చెందిన కెవిన్ సుకీర్తి యాక్సిస్ బ్యాంకులో సేవింగ్ ఖా�