Drinking Water | వేసవి కాలంలో మంచినీరు వృధా కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటి ఎద్దడి రాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను సైతం ఏర్పాటు చేశారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఉత్తరప్రదేశ్లోని లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసు విచారణకు బుధవారం ఆయన హాజరుకావలసి ఉంది.
Traffic Police | కామారెడ్డి పట్టణములోని స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, ఓల్డ్ ఎన్హెచ్ 7 పై ఇష్టరాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేసిన వాహన యజమానులకు పోలీసులు జరిమానా విధించారు.
పిల్లలను కనకుండా ప్రజలను నిరుత్సాహపరిచే వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు రష్యా సిద్ధమైంది. ఇలాంటి వారికి భారీగా జరిమానా విధించే బిల్లుకు రష్యా దిగువ సభ గురువారం ఆమోదం తెలిపింది.
Water Shortage In Delhi | ఎండలు మండుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశి
RBI | ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాక్ ఇచ్చింది. బీవోబీ (BOB)కి మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
PAN-Aadhaar Link | పాన్-ఆధార్ కార్డు అనుసంధానం మిస్ అయిన వారు రూ.6000 జరిమానా చెల్లించాలి. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలవారు సైతం రూ.2000 పెనాల్టీ పే చేయాల్సిందే.
Mahesh Bank | సైబర్ సెక్యూరిటీని గాలికొదిలేసిన మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. ఇలా ఒక బ్యాంకుపై ఆర్బీఐ ఫైన్ విధించడం ఇదే ఫస్ట్ టైం.
ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో ఒకటైన సింగపూ ర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) రాష్ట్రంలోని వర్సిటీలతో జట్టుకట్టనున్నది. ఇంజినీరింగ్, ఆర్ట్స్, ఫైన్, లిబరల్ ఆర్ట్స్ వంటి రంగాల్లో ప�