రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
గూగుల్ మ్యాప్ను నమ్ముకుని ద్విచక్ర వాహనాలు నిషేధిత అవుటర్పై ప్రయాణించిన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఫైన్ విధించారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు �
Prohibition of Alcohol | ప్రజలంతా ఏకతాటిపైకి ముందుకు వచ్చి, గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారని గంగాపూర్ గ్రామ సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి వెల్లడించారు. గ్రామసభ తీర్మానం కాదని గ్రామంలో మద్యం విక్రయించిన
Railways Fines IRCTC | వందే భారత్ రైలు ప్రయాణికుడి ఆహార ఫిర్యాదుపై రైల్వే స్పందించింది. సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. క్యాటరింగ్ వ్యవస�
Minimum Balance | ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఖాతాదారులకు గట్టి షాకిచ్చాయి. గడిచిన మూడేండ్లలో కనీస నగదు నిల్వలు లేని ఖాతాల నుంచి రూ.19 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయని పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించ�
చెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికత�
Street Dogs | వీధి కుక్కల కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఏబీసీ నిబంధనలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన పక్షంలో ప్రభుత్వ అధికారులపై భారీ జరిమానాలు విధిస్త�
farmer flexi | మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో ఆనంద్ అనే రైతు మామిడి తోటను సాగు చేస్తున్నాడు. ప్రధాన రహదారికి ఈ మామిడి తోట పక్కనే ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారింది.
కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా... ఎవరైనా.. బయట చెత్తను కాల్చినట్లయితే సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే అరుణశ్ర�
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని.. రామగుండం నియోజక వర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పేర్కొన్నారు. దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భా
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్ను పెంచేసింది. కనీస బ్యాలెన్స్ను 50వేలు చేసింది. మెట్రో, అర్బన్ లొకేషన్లలో ఉన్న కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది.
Collector Rahul Raj | శనివారం ఉదయం 6 గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, మున్సిపాలి�