ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్ను పెంచేసింది. కనీస బ్యాలెన్స్ను 50వేలు చేసింది. మెట్రో, అర్బన్ లొకేషన్లలో ఉన్న కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది.
Collector Rahul Raj | శనివారం ఉదయం 6 గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, మున్సిపాలి�
Tractor cage wheels | వర్షాకాలం ప్రారంభం కావడంతోపాటు రోడ్డు ఉపరితలాలకు జరిగే నష్టం, ప్రజా భద్రతకు కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజా రహదారులపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ వాడకం గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని
దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది.
వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది.
IPL 2025: ఐపీఎల్లో స్పిన్నర్ దిగ్వేశ్, బ్యాటర్ అభిషేక్కు ఫైన్ పడింది. దీనికి తోడు దిగ్వేశ్కు ఓ మ్యాచ్ సస్పెన్షన్ కూడా విధించారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆ ఇద్దరు ఆటగాళ్లు వాగ్వాదానికి దిగార
Ishant Sharma: గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు జరిమానా వేశారు. అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలోకి వెళ్లింది.
Drinking Water | వేసవి కాలంలో మంచినీరు వృధా కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటి ఎద్దడి రాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను సైతం ఏర్పాటు చేశారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఉత్తరప్రదేశ్లోని లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసు విచారణకు బుధవారం ఆయన హాజరుకావలసి ఉంది.
Traffic Police | కామారెడ్డి పట్టణములోని స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, ఓల్డ్ ఎన్హెచ్ 7 పై ఇష్టరాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేసిన వాహన యజమానులకు పోలీసులు జరిమానా విధించారు.
పిల్లలను కనకుండా ప్రజలను నిరుత్సాహపరిచే వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు రష్యా సిద్ధమైంది. ఇలాంటి వారికి భారీగా జరిమానా విధించే బిల్లుకు రష్యా దిగువ సభ గురువారం ఆమోదం తెలిపింది.